మార్కెట్లకు రెండో రోజూ నష్టాలు..
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలు చవి చూశాయి. సూచీలు గరిష్ఠానికి చేరుకోగా మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీంతో…
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలు చవి చూశాయి. సూచీలు గరిష్ఠానికి చేరుకోగా మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీంతో…
గౌవతి : అస్సాం స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎఎస్టిసి)కు 100 విద్యుత్ బస్సులను సరఫరా చేసినట్లు దేశంలోనే అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీదారు టాటా మోటార్స్ ప్రకటించింది.…
ముంబయి : సెకండరీ మార్కెట్లో ఎఎస్బిఎకు సదుపాయాన్ని కల్పించేందుకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్పాన్సర్, డెస్టినేషన్ బ్యాంక్గా వ్యవహరించనున్నట్లు ఆ విత్త సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. నగదు,…
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ వెల్లడి న్యూఢిల్లీ : చమురు ధరలను తగ్గించే అవకాశాలు లేవని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ తెలిపారు. సార్వత్రిక…
ముంబయి : అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు చవి చూశాయి. సూచీలు జీవనకాల గరిష్ఠాలకు చేరడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో…
బెంగళూరు : ప్రముఖ కో-లివింగ్ ఆపరేటర్, ప్రాప్టెక్ స్టార్టప్ అయినా సెటిల్ కొత్తగా రూ.10 కోట్ల నిధులు సమీకరించినట్లు వెల్లడించింది. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు గృహాస్, వి…
ముంబయి : బ్యాంకు ఖాతాదారుల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్లను చేపట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) విత్త సంస్థలకు సూచించింది. ఇందుకోసం మరిన్ని…
వాణిజ్య సిలిండర్పై రూ.1.50 కోత న్యూఢిల్లీ : సామాన్యులు వినియోగించే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తారా స్థాయికి చేర్చి.. జేబులకు చిల్లు పెడుతోన్న మోడి సర్కార్…
న్యూఢిల్లీ : గడిచిన ఏడాది డిసెంబర్ మాసంలో దేశంలో వస్తు సేవల పన్ను (జిఎస్టి) వసూళ్లు 10 శాతం పెరిగి రూ.1.65 లక్షల కోట్లుగా చోటు చేసుకున్నాయని…