బిజినెస్

  • Home
  • టెక్నో స్మార్ట్‌ఫోన్‌ల బ్రాండ్‌ అంబాసీడర్‌గా దీపికా

బిజినెస్

టెక్నో స్మార్ట్‌ఫోన్‌ల బ్రాండ్‌ అంబాసీడర్‌గా దీపికా

Dec 27,2023 | 20:32

న్యూఢిల్లీ : ప్రీమియం గ్లోబల్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ అయిన టెక్నో కొత్తగా సూపర్‌ స్టార్‌ దీపికా పదుకొణెని తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. తమ వినియోగదారుల అభిరుచులకు…

పియాజియో వాహన ధరలు పెంపు

Dec 27,2023 | 20:29

పూణె : కొత్త ఏడాది నుంచి తన ఆపే ఐస్‌ా3 వీలర్ల ధరలను పెంచుతున్నట్లు పియాజియో తెలిపింది. జనవరి 1 నుంచి తన డీజిల్‌, సిఎన్‌జి, ఎల్‌పిజి,…

ఎల్‌ఐసికి బంఫర్‌ లాభాలు

Dec 27,2023 | 20:27

ఈక్విటీల్లో రూ.2.3 లక్షల కోట్ల రాబడి 2023లో అనేక స్టాక్స్‌లో రెండంకెల రిటర్న్స్‌ ముంబయి : ప్రభుత్వ రంగ దిగ్గజ బీమా సంస్థ ఎల్‌ఐసి అదిరిపోయే లాభాలను…

బంధన్‌ ఎంఎఫ్‌ కొత్త క్యాంపెయిన్‌

Dec 26,2023 | 20:40

హైదరాబాద్‌ : బంధన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ‘బడ్తె రహు’ ట్యాగ్‌లైన్‌తో క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఎంఎఫ్‌ల్లో పెట్టుబడులను ప్రోత్సహించేలా దీన్ని రూపొందించింది. భవిష్యత్తు కోసం తమ…

ఐటి ఇ-ధృవీకరణ స్కీంపై సెమినార్‌

Dec 26,2023 | 20:38

హైదరాబాద్‌ : ఆదాయపు పన్ను ఇ-ధృవీకరణ స్కీంపై చర్చాగోష్టి కార్యక్రమం జరిగింది. మంగళవారం హైదరాబాద్‌లోని ఎఫ్‌టిసిసిఐ కార్యాలయంలో ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా…

మార్కెట్లకు మూడో రోజూ లాభాలు

Dec 26,2023 | 20:36

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడు సెషన్లలో లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ సూచీల్లో కొనుగోళ్ల మద్దతుతో మంగళవారం సెన్సెక్స్‌,…

గ్రీన్‌ ఎనర్జీలో అదాని రూ.9,350 కోట్ల పెట్టుబడులు

Dec 26,2023 | 20:34

ముంబయి : అదానీ గ్రీన్‌ ఎనర్జీ (ఎజిఎల్‌)లో అదాని గ్రూపు రూ.9,350 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇందుకోసం డిసెంబర్‌ 26న ప్రమోటర్లకు ఒక్కో షేరు ధర రూ.1,480.75…

24 ఉప రంగాలపై డిపిఐఐటి దృష్టిఎగుమతుల పెంపు లక్ష్యం

Dec 26,2023 | 20:32

న్యూఢిల్లీ : దేశీయంగా తయారీని ప్రోత్సహించడానికి.. దిగుమతులను తగ్గించుకోవడానికి.. ఎగుమతులను పెంచుకోవడానికి 24 ఉప రంగాలపై దృష్టి కేంద్రీకరించినట్లు డిపిఐఐటి తెలిపింది. వీటిలో ఫర్నీచర్‌, అల్యూమినియం, అగ్రోకెమికల్స్‌,…

మ్యూచువల్‌ ఫండ్స్‌లో రెట్టింపు వృద్థి

Dec 26,2023 | 20:31

రూ.50 లక్షల కోట్లకు ఎయుఎంరేటింగ్‌ ఎజెనీ ఇక్రా వెల్లడి ముంబయి : ప్రస్తుత ఏడాది 2023లో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల్లో 125 శాతం వృద్థి చోటు చేసుకోనుందని…