అదరగొట్టిన హెచ్ఎఎల్ క్యూ4 లాభాల్లో 52% వృద్థి
10 శాతం ఎగిసిన షేర్ న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24)…
10 శాతం ఎగిసిన షేర్ న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24)…
ముంబయి : జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకులు నరేష్ గోయల్ భార్య అనితా గోయల్ మరణించారు. గత కొంతకాలంగా ఆమె క్యాన్సర్తో బాధపడుతున్నారు. ముంబయిలోని ఓ హాస్పిటల్లో చికిత్స…
ముంబయి : టెక్ మహీంద్రా లిమిటెడ్ మాజీ సిఇఒ వినీత్ నయ్యర్ (85 ఏళ్లు) మృతి చెందారు. ఐఎఎస్ అధికారిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన…
గూర్గావ్ : సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కొత్తగా భారత మార్కెట్లోకి తదుపరి తరం ఎఐ ఇన్వర్టర్ కంప్రెసర్ టెక్నాలజీ గల మూడు కొత్త రిఫ్రిజిరేటర్లను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. వీటిలో…
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద గ్యాస్ సరఫరా కంపెనీ గెయిల్ ఇండియా ఆదాయాలు తగ్గినప్పటికీ నికర లాభాలు మూడింతలు పెరిగాయి. 2024 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం…
మూడే టెల్కోలు చాలు.. ఎయిర్టెల్ సిఇఒ గోపాల్ విట్టల్ న్యూఢిల్లీ : ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు ముగియగానే మొబైల్ ఫోన్ రీచార్జ్ బాదుడు షురూ కానుందని వచ్చిన…
న్యూఢిల్లీ : వేదాంత లిమిటెడ్కు చెందిన కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ నిల్వల్లో 19 శాతం పెరుగుదల చోటు చేసుకుందని ఆ సంస్థ తెలిపింది. 2024 మార్చితో…
ఏప్రిల్ 19.1 బిలియన్ డాలర్లుగా నమోదు దిగుమతుల్లో 10% పెరుగుదల బంగారం భారీగా రాక ఎగుమతులు డీలా.. న్యూఢిల్లీ : ప్రపంచ మార్కెట్లో భారత సరుకులకు డిమాండ్…
న్యూఢిల్లీ : దిగ్గజ విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఫిక్స్డ్ డిపాజిట్దారులకు శుభవార్త తెలిపింది. ఎఫ్డిలపై వడ్డీ రేట్లను పెంచింది. సవరించిన వడ్డీ…