బిజినెస్

  • Home
  • రెమాల్‌ తుపాను ఎఫెక్ట్ – కొల్‌కతా విమానాశ్రయం మూసివేత

బిజినెస్

రెమాల్‌ తుపాను ఎఫెక్ట్ – కొల్‌కతా విమానాశ్రయం మూసివేత

May 26,2024 | 08:57

కొల్‌కతా : రెమాల్‌ తుపాను ప్రభావం వల్ల పెనుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ పరిశోధనా సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా కొల్‌కతాలోని…

అసమానతల తొలగింపునకు సంపన్నులపై పన్ను

May 26,2024 | 08:16

పరిశోధనా పత్రంలో థామస్‌ పికెటి సూచన ప్రజాశక్తి – బిజినెస్‌ డెస్క్‌ : సంపన్నులపై అతి తక్కువ స్థాయిలో పన్ను వేస్తే భారత్‌లోని ఆర్థిక అసమానతలను తగ్గించవచ్చునని…

శూన్య కార్బన్‌ భవిష్యత్తుపై సిమెంట్‌ రంగం దృష్టి

May 25,2024 | 22:30

హైదరాబాద్‌ : నికర శూన్య కార్బన్‌ లక్ష్యాన్ని చేరాలని నిర్దేశించుకున్నట్లు గ్రీన్‌ సిమెంటెక్‌ 2024 ఛైర్మన్‌, జెకె సిమెంట్‌ లిమిటెడ్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సిఇఒ మాధవకృష్ణ…

అమ్మకాల్లో 18% వృద్ధి 

May 25,2024 | 22:26

అమెజాన్‌ బిజినెస్‌ వెల్లడి హైదరాబాద్‌ : తమ వేదిక అమ్మకాల్లో రెండంకెల వృద్థి చోటు చేసుకుందని అమెజాన్‌ బిజినెస్‌ తెలిపింది. సుమారు 10 లక్షల విక్రేతలు, 19…

వయాకాం18, స్టార్‌ ఇండియా విలీనం

May 25,2024 | 22:25

సిసిఐ ఆమోదం కోరిన రిలయన్స్‌ న్యూఢిల్లీ : వయాకామ్‌ 18, స్టార్‌ ఇండియా విలీనానికి రిలయన్స్‌ ఇండిస్టీస్‌ తాజాగా కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సిఐఐ) అనుమతి…

పెళ్లి కానుకుల మార్కెట్‌ 30% వృద్ధి

May 25,2024 | 22:22

స్టార్టప్‌ అమూల్యమ్‌ కో-ఫౌండర్స్‌ వెల్లడి  బంజారాహిల్స్‌లో నూతన స్టోర్‌ ఏర్పాటు ప్రజాశక్తి – హైదరాబాద్‌ : విలువైన పెళ్లి కానుకలకు డిమాండ్‌ పెరుగుతోందని స్టార్టప్‌ సంస్థ అమూల్యమ్‌…

పర్సనలైజ్డ్‌ మెడిసిన్‌కు డిమాండ్‌ : డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీ ఎపిఐ అండ్ సర్వీసెస్ సీఈఓ దీపక్ సప్రా

May 25,2024 | 09:06

హైదరాబాద్‌ : పర్సనలైజ్డ్‌ మెడిసిన్‌ (వ్యక్తిగతీకరించిన ఔషధం)లకు డిమాండ్‌ పెరుగుతుందని డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీ ఎపిఐ అండ్ సర్వీసెస్ సీఈఓ దీపక్ సప్రా అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన…

పదేళ్లలో రూ.8లక్షల కోట్లకు యూజ్డ్‌ కార్ల మార్కెట్‌

May 24,2024 | 21:58

ఫైనాన్స్‌లో రెట్టింపు మార్కెట్‌ లక్ష్యం కార్స్‌24 వ్యవస్థాపకుడు గజేంద్ర వెల్లడి హైదరాబాద్‌ : వినియోగించిన కార్ల (యూజ్డ్‌ కార్ల)కు ఫైనాన్సింగ్‌లో తమ సంస్థకు ప్రస్తుతం ఐదు శాతం…

ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్‌ రూ.2900 కోట్ల పెట్టుబడులు

May 24,2024 | 21:56

న్యూఢిల్లీ : బెంగళూరు కేంద్రంగా పని చేస్తోన్న ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అల్పాబెట్‌కు చెందిన గూగుల్‌ 350 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2900 కోట్లు) పెట్టుబడులు పెట్టింది.…