ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సిఎండి నారాయణన్ కన్నుమూత
చెన్నయ్ : ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ ఛైర్మన్ నారాయణన్ వఘుల్ శనివారం మరణించారు. నారాయణన్ చెన్నరులో కన్ను మూశారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గురువారం ఇంట్లో…
చెన్నయ్ : ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ ఛైర్మన్ నారాయణన్ వఘుల్ శనివారం మరణించారు. నారాయణన్ చెన్నరులో కన్ను మూశారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గురువారం ఇంట్లో…
హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో 62 శాతం వృద్థితో రూ.40.36 కోట్ల నికర లాభాలు సాధించినట్లు పిట్టీ ఇంజనీరింగ్ తెలిపింది.…
గన్నవరం (విజయవాడ) : విజయవాడ నుండి ముంబైకి ఫ్లైట్ లో వెళ్లాలనుకునేవారికి తాజాగా… ఎయిర్ ఇండియా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. బెజవాడ నుంచి దేశ వాణిజ్య రాజధాని…
మార్చి త్రైమాసికంలో 6.7 శాతానికి చేరిక యువతలో ఏకంగా 17 శాతం పిఎల్ఎఫ్ఎస్ డేటా వెల్లడి న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగం తాండవం చేస్తోంది. నేషనల్ స్టాటిస్టికల్…
-రిటైల్ ధర రూ.7 -రైతుకు లభిస్తున్నది ధర రూ.5 -కొత్త బ్యాచ్లు వేయకపోవడంతో పెరిగిన డిమాండ్ ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి :గుడ్డు ధర కొండెక్కింది. ప్రస్తుతం రిటైల్…
రూ.30వేల కోట్లు ఉపసంహరణ ఒక్క నెలలోనే వెనక్కి.. ముంబయి : భారత్లో ఎన్డిఎ ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవచ్చనే అంచనాలు విదేశీ ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగాయి. దీంతో…
నేపాల్ : భారత్కు చెందిన మసాలాల కంపెనీలు ఎవరెస్ట్, ఎండిహెచ్ లను నేపాల ప్రభుత్వం బ్యాన్ చేసింది. వీటిలో హానికరమైన రసాయనాలు ఉన్నాయని ఇటీవలే వార్తలు వచ్చిన…
ఐరాస : భారత ఆర్థిక వఅద్ధి రేటు అంచనాలను ఐక్యరాజ్య సమితి సవరిస్తూ దాదాపు 7 శాతానికి పెంచింది. ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేటు వినిమయం పెరగడమే అందుకు…
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణీకుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అదే సమయంలో విమాన…