బిజినెస్

  • Home
  • ఏషియన్‌ గ్రానిటో ప్రచారకర్తగా రణ్‌బీర్‌

బిజినెస్

ఏషియన్‌ గ్రానిటో ప్రచారకర్తగా రణ్‌బీర్‌

Mar 20,2024 | 20:54

న్యూఢిల్లీ : ప్రముఖ టైల్స్‌, మార్బుల్స్‌ కంపెనీ ఏషియన్‌ గ్రానిటో ఇండియా లిమిటెడ్‌ (ఎజిఎల్‌) తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా బాలీవుడ్‌ హీరో రణబీర్‌ కపూర్‌ను నియమించుకుంది. రణబీర్‌…

మైక్రోసాఫ్ట్‌ ఎఐ సారథిగా ముస్తాఫా సులేమాన్‌

Mar 20,2024 | 20:52

శాన్‌ఫ్రాన్సిస్కో : డీప్‌మైండ్‌ కోఫౌండర్‌ ముస్తాఫా సులేమాన్‌ను మైక్రోసాఫ్ట్‌లో చేరారు. మైక్రోసాఫ్ట్‌ ఎఐ డివిజన్‌ హెడ్‌గా ఆయన్ను నియమించింది. కాపిలాట్‌, బింగ్‌, ఎడ్జ్‌ లాంటి ప్రోడక్ట్స్‌ను అతనే…

గెలాక్సీ ఎ55, ఎ 35 5జి ఫోన్ల విడుదల

Mar 20,2024 | 20:49

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో 18% వాటాసామ్‌సంగ్‌ వెల్లడి హైదరాబాద్‌ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్‌ కొత్తగా గెలాక్సీ ఎ55 5జి, గెలాక్సీ ఎ35 5జిని ఆవిష్కరించింది.…

ట్రస్ట్‌ ఫిన్‌టెక్‌ ఐపిఒ ధరల శ్రేణీ నిర్ణయం

Mar 20,2024 | 20:46

హైదరాబాద్‌ : ఫిన్‌టెక్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ సంస్థ ట్రస్ట్‌ ఫిన్‌టెక్‌ లిమిటెడ్‌ ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపిఒ) ధరల శ్రేణీని ప్రకటించింది. ఈ సంస్థ ఇష్యూ మార్చి…

భారత్‌కు 8 శాతం వృద్థి అవసరం

Mar 20,2024 | 20:45

అప్పుడే సరిపడ ఉపాధి కల్పన చాలా మౌలిక వసతులను కల్పించాల్సి ఉంది ఐఎంఎఫ్‌ ప్రతినిధి క్రిష్ణమూర్తి సుబ్రమణియన్‌ న్యూఢిల్లీ : భారత్‌లో పేదరికం నిర్మూలన, సరిపడ ఉద్యోగాలను…

అడ్వెంచర్‌ టూరిజంపై కేరళ దృష్టి

Mar 19,2024 | 21:55

గతేడాది పర్యాటకుల్లో 16% వృద్థి టూరిస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ సలీం వెల్లడి ప్రజాశక్తి – హైదరాబాద్‌ : కేరళ ప్రభుత్వం అడ్వెంచర్‌ టూరిజంపై కీలక దృష్టి సారించింది.…

రాందేవ్‌ బాబా కోర్టుకు రావాల్సిందే

Mar 19,2024 | 21:51

అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు తప్పుడు ప్రకటనలపై విచారణ న్యూఢిల్లీ : ప్రముఖ కార్పొరేట్‌ వ్యాపారి, యోగా గురు రాందేవ్‌ బాబాకు సుప్రీంకోర్టు మరోమారు షాక్‌ ఇచ్చింది. తదుపరి…

అపోలో హాస్పిటల్స్‌ కొత్త సిఇఒగా మధు శశిధర్‌

Mar 19,2024 | 21:48

హైదరాబాద్‌ : ప్రముఖ ప్రయివేటు రంగ వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్‌ డివిజన్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ సిఇఒగా మధు శశిధర్‌ నియమితులయ్యారు. ఆ సంస్థలోని హాస్పిటల్‌…

మహీంద్రా ట్రాక్టర్స్‌ నుంచి కొత్త ఓజా3140

Mar 19,2024 | 21:44

హైదరాబాద్‌ : మహీంద్రా గ్రూపులో భాగమైన మహీంద్రా ట్రాక్టర్స్‌ కొత్తగా ఓజా 3140 మోడల్‌ను విడుదల చేసినట్లు ప్రకటించింది. ఇది ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని వరి పంటలకు సంబంధించిన…