బ్యాంక్లకు చేరిన 97% పెద్ద నోట్లు
ముంబయి : ఇప్పటి వరకు బ్యాంక్లకు 97 శాతం విలువ చేసే రూ.2,000 నోట్లు బ్యాంక్లకు చేరాయని ఆర్బిఐ వెల్లడించింది. 2023 డిసెంబర్ 29వ తేదీ వరకు…
ముంబయి : ఇప్పటి వరకు బ్యాంక్లకు 97 శాతం విలువ చేసే రూ.2,000 నోట్లు బ్యాంక్లకు చేరాయని ఆర్బిఐ వెల్లడించింది. 2023 డిసెంబర్ 29వ తేదీ వరకు…
ముంబయి: ఈ ఏడాది మొత్తం మెయిన్బోర్డులో 59 కంపెనీలు ఐపీఓకి వచ్చాయి. వీటిలో 55 సంస్థలు సగటున 45 శాతానికి పైగా రాబడినివ్వడం విశేషం. అదే సమయంలో…
98.5 బీమా క్లెయింల పరిష్కారం ప్రయివేటు సంస్థలతో పోల్చితే టాప్ న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి) జీవిత బీమా…
న్యూఢిల్లీ : ఫిన్టెక్ వేదిక భారత్ పే 2022-23 ఆర్థిక సంవత్సరంలో 182 శాతం వృద్థితో రూ.904 కోట్ల రెవెన్యూ సాధించినట్లు ప్రకటించింది. ఇంతక్రితం ఏడాది రూ.321…
న్యూఢిల్లీ : ఏడాదిగా వాడని యుపిఐ ఖాతాలు ఇకపై పని చేయవు. గూగుల్ పే, ఫోన్పే, పేటియం ఇతర యుపిఐ యాప్లను ఖాతాదారులు ఏడాదిగా వాడకపోతే డియాక్టివేట్…
న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8 కోట్ల పైగా ఐటి రిటర్న్లు దాఖలు అయ్యాయి. 2023-24 మదింపు సంవత్సరంలో శుక్రవారం నాటికి ఈ రికార్డు…
న్యూఢిల్లీ : టెక్నో తన స్మార్ట్ఫోన్ పోర్టుపోలియోను విస్తరిస్తోంది. జనవరి 3న టెక్నో పాప్8 స్మార్ట్ఫోన్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇది మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి…
హైదరాబాద్ : కెల్జారు వోల్కానిక్ వాటర్లో మెజారిటీ వాటాను తీసుకుంటున్నట్లు క్లియర్ ప్రీమియం వాటర్ ప్రకటించింది. అగ్ని పర్వాతాల బుగ్గల నుంచి సేకరించిన విలక్షణ సహజ ఖనిజ…
న్యూఢిల్లీ : బాలికలకు చెందిన పొదుపు పథకం సుకన్య సమృద్థి యోజన (ఎస్ఎస్ఎ) పథకంపై కేంద్రం ఎట్టకేలకు స్వల్పంగా వడ్డీ రేట్లను పెంచింది. చిన్న మొత్తాల పొదుపు…