బిజినెస్

  • Home
  • సిఇఓ మార్పుపై ఇన్వెస్టర్లకు ఓటింగ్‌ హక్కు లేదు

బిజినెస్

సిఇఓ మార్పుపై ఇన్వెస్టర్లకు ఓటింగ్‌ హక్కు లేదు

Feb 3,2024 | 11:30

బైజూస్‌ కంపెనీ న్యూఢిల్లీ : వాటాదారుల ఒప్పందం ప్రకారం సిఇఓ లేదా నిర్వహణా మార్పులపై ఇన్వెస్టర్లకు ఓటింగ్‌ హక్కులు లేవని బైజూస్‌ శుక్రవారం తెలిపింది. బైజూస్‌ బ్రాండ్‌…

విశాఖ నుంచి కౌలాలంపూర్‌కు ఎయిర్‌ ఆసియా సేవలు

Feb 2,2024 | 20:39

-రూ.4,999కే విమానయానం హైదరాబాద్‌ : విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్‌ మధ్య డైరెక్ట్‌ విమాన సేవలను తిరిగి అందుబాటులోకి తెస్తున్నట్లు ఎయిర్‌ ఆసియా వెల్లడించింది. 2024 ఏప్రిల్‌ 26…

ఫాస్టాగ్‌ కెవైసి గడువు పొడిగింపు

Feb 2,2024 | 20:37

న్యూఢిల్లీ : ఫాస్టాగ్‌ల ఇాకెవైసి పూర్తి చేసేందుకు గడువును మరో నెల రోజులు పొడిగిస్తున్నట్లు ఎన్‌హెచ్‌ఎఐ వెల్లడించింది. ఫిబ్రవరి 29 వరకు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు…

ఇఎల్‌జిఐ నుంచి కొత్త పోర్టబుల్‌ స్క్రూ కంప్రెసర్‌

Feb 2,2024 | 20:35

న్యూఢిల్లీ : ప్రముఖ ఎయిర్‌ కంప్రెసర్‌ ఉత్పత్తిదారులలో ఒకటైన ఇఎల్‌జిఐ ఎక్విప్‌మెంట్స్‌ కొత్తగా పిజి550-215 అనే సరికొత్త ట్రాలీ మౌంటెడ్‌ పోర్టబుల్‌ స్క్రూ ఎయిర్ర కంప్రెసర్‌ను ఆవిష్కరించినట్లు…

ఎయిరిండియా ‘నమస్తే వరల్డ్‌’

Feb 2,2024 | 20:32

ఆఫర్‌ఖాట్మండ్‌కు రూ.3,899తోనే ప్రయాణం న్యూఢిల్లీ : టాటా గ్రూపునకు చెందిన ఎయిరిండియా శుక్రవారం ‘నమస్తే వరల్డ్‌ సేల్‌’ ఆఫర్‌ను ప్రకటించింది. దేశీయ రూట్లలో రూ.1799, అంతర్జాతీయ రూట్లలో…

అంచనాలకు ఆమడ దూరంలో కేంద్ర బడ్జెట్‌

Feb 2,2024 | 20:30

అపోలో గ్రూప్‌ హాస్పిటల్స్‌ అధ్యక్షుడు వెల్లడి ప్రజాశక్తి – హైదరాబాద్‌:కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం ప్రవేశపెట్డిన మధ్యంతర బడ్జెట్‌ అంచనాలను అందుకోలేకపోయిందని అపోలో…

బైజూస్‌ సిఇఒకు ఎసరు..!

Feb 2,2024 | 20:28

రవీంద్రన్‌ను మార్చాలని ఇన్వెస్టర్ల డిమాండ్‌ న్యూఢిల్లీ : ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ సహ వ్యవస్థాపకుడు, సిఇఒ అయినా బైజూ రవీంద్రన్‌పై ఇన్వెస్టర్లు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు…

ఇవి రంగానికి నిరాశ

Feb 2,2024 | 17:08

సబ్సిడీల కొనసాగింపునపై అస్పష్టత ఛార్జీంగ్‌ స్టేషన్లను పెంచుతాము : మంత్రి న్యూఢిల్లీ : బడ్జెట్‌లో విద్యుత్‌ వాహన (ఇవి) రంగానికి కేంద్ర బడ్జెట్‌ నిరాశను మిగిల్చింది. ఎలాంటి…

ఆదాయపు పన్నుపై ఆశలు నెరవేరలేదు

Feb 1,2024 | 20:19

దీర్ఘకాల దృష్టితో బడ్జెట్‌ రూపకల్పన ఎఫ్‌టిసిసిఐ ప్రెసిడెంట్‌ మీలా జయదేవ్‌ హైదరాబాద్‌ : బడ్జెట్‌లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులందరూ కొన్ని ప్రయోజనాలను ఆశించారని పారిశ్రామికవేత్తల అసోసియేషన్‌ ఎఫ్‌టిసిసిఐ…