బిజినెస్

  • Home
  • నెట్‌వర్క్‌ ఆధునీకరణపై బిఎస్‌ఎన్‌ఎల్‌ దృష్టి

బిజినెస్

నెట్‌వర్క్‌ ఆధునీకరణపై బిఎస్‌ఎన్‌ఎల్‌ దృష్టి

Jan 1,2024 | 21:03

హెచ్‌ఎఫ్‌సిఎల్‌తో రూ.1,127 కోట్ల డీల్‌ న్యూఢిల్లీ : ప్రభుత్వ టెలికం కంపెనీ బిఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ ఆధునీకరణపై మరింత దృష్టి సారించింది. సంస్థ ఆప్టికల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ నెట్‌వర్క్‌ (ఒటిఎన్‌)…

మార్కెట్లకు తొలి రోజు స్వల్ప లాభాలు

Jan 1,2024 | 21:01

ముంబయి : కొత్త ఏడాది 2024 తొలి రోజు దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. మధ్యాహ్నాం తర్వాత కొంత…

ఎస్‌ బ్యాంక్‌ రూ.3 కోట్ల జరిమానా

Jan 1,2024 | 21:00

న్యూఢిల్లీ : ఎస్‌ బ్యాంక్‌కు జిఎస్‌టి అధికారులు రూ.3 కోట్ల పన్ను నోటీసును జారీ చేశారు. పన్ను చెల్లింపుల సంబంధిత సమస్యల కారణంగా తమిళనాడు జిఎస్‌టి విభాగం…

బ్యాంక్‌లకు చేరిన 97% పెద్ద నోట్లు

Jan 1,2024 | 20:51

ముంబయి : ఇప్పటి వరకు బ్యాంక్‌లకు 97 శాతం విలువ చేసే రూ.2,000 నోట్లు బ్యాంక్‌లకు చేరాయని ఆర్‌బిఐ వెల్లడించింది. 2023 డిసెంబర్‌ 29వ తేదీ వరకు…

2023లో ఐపిఒ మదుపర్లకు లాభాల పంట

Jan 1,2024 | 17:50

ముంబయి: ఈ ఏడాది మొత్తం మెయిన్‌బోర్డులో 59 కంపెనీలు ఐపీఓకి వచ్చాయి. వీటిలో 55 సంస్థలు సగటున 45 శాతానికి పైగా రాబడినివ్వడం విశేషం. అదే సమయంలో…

ఎల్‌ఐసికి సాటిలేరెవరూ..

Dec 30,2023 | 21:46

98.5 బీమా క్లెయింల పరిష్కారం ప్రయివేటు సంస్థలతో పోల్చితే టాప్‌ న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్యూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి) జీవిత బీమా…

భారత్‌ పే రెవెన్యూలో 182 శాతం వృద్థి

Dec 30,2023 | 20:33

న్యూఢిల్లీ : ఫిన్‌టెక్‌ వేదిక భారత్‌ పే 2022-23 ఆర్థిక సంవత్సరంలో 182 శాతం వృద్థితో రూ.904 కోట్ల రెవెన్యూ సాధించినట్లు ప్రకటించింది. ఇంతక్రితం ఏడాది రూ.321…

ఏడాదిగా వాడని యుపిఐ ఖాతాలు రద్దు

Dec 30,2023 | 20:30

న్యూఢిల్లీ : ఏడాదిగా వాడని యుపిఐ ఖాతాలు ఇకపై పని చేయవు. గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటియం ఇతర యుపిఐ యాప్‌లను ఖాతాదారులు ఏడాదిగా వాడకపోతే డియాక్టివేట్‌…

గతేడాది 8 కోట్ల ఐటి రిటర్న్‌లు దాఖలు

Dec 30,2023 | 20:27

న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8 కోట్ల పైగా ఐటి రిటర్న్‌లు దాఖలు అయ్యాయి. 2023-24 మదింపు సంవత్సరంలో శుక్రవారం నాటికి ఈ రికార్డు…