పిజిఐఎం నుంచి రిటైర్మెంట్ ఫండ్ ఆవిష్కరణ
ముంబయి : పిజిఐఎం ఇండియా మ్యూచువల్ ఫండ్ సంస్థ కొత్తగా రిటైర్మెంట్ ఫండ్ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఈ ఫండ్ ఐదేళ్లు లేదా పదవీ విరమణ వయస్సు వరకు…
ముంబయి : పిజిఐఎం ఇండియా మ్యూచువల్ ఫండ్ సంస్థ కొత్తగా రిటైర్మెంట్ ఫండ్ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఈ ఫండ్ ఐదేళ్లు లేదా పదవీ విరమణ వయస్సు వరకు…
న్యూయార్క్ : ప్రముఖ ఇాకామర్స్ కంపెనీ అమెజాన్లో పని చేసే సీనియర్ ఉద్యోగులను ఆ కంపెనీ నిరాశపర్చనుందని సమాచారం. వారి మూల వేతనంలో ఎలాంటి పెంపు చేపట్టరాదని…
రుద్రాపూర్ : లూమినస్ పవర్ టెక్నాలజీస్ కొత్తగా సోలార్ ప్యానెల్స్ తయారీలోకి ప్రవేశించింది. ఉత్తరాఖాండ్లోని రుద్రాపూర్లో అత్యాధునిక తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. దీనిని గురువారం ప్రముఖ…
న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ సామ్సంగ్ తన గెలాక్సీ ఎఐ ఫీచర్లను మరిన్ని ఉత్పత్తులకు విస్తరిస్తున్నట్లు తెలిపింది. ఇటీవలే గెలాక్సీ ఎస్24లో తొలుత నోట్…
న్యూఢిల్లీ : ప్రముఖ ప్రీమియం కార్ల తయారీ సంస్థ టయోట కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) ఈ ఏడాదిలో రెండో సారి కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజాగా…
న్యూఢిల్లీ : ప్రముఖ డిజిటల్ చెల్లింపుల వేదిక ఫోన్పే సేవలు ఇకపై యునైటెడ్ అరబ్ ఎమరైట్స్ (యుఎఇ)లోనూ ఉపయోగించుకోవడానికి వీలుంది. ఇందుకోసం ఆ సంస్థ అక్కడి నియోపేతో…
అదానీ పవర్ ప్రాజెక్ట్లో రిలయన్స్కు 26% వాటా న్యూఢిల్లీ : భారత కార్పొరేట్ దిగ్గజాలు, ఇప్పటి వరకు ప్రత్యర్థి కుబేరులుగా కనబడుతున్న అంబానీ, అదానీలు తొలిసారి జట్టు…
మంచికళలు ఎన్జిఒకు సాయం అందించిన ఎస్బిఐ ఎండి చల్లా శ్రీనివాసులు హైదరాబాద్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్)ను కొనసాగిస్తోంది. బుధవారం…
ముంబయి : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచింది. గరిష్ఠంగా రూ.75 వరకు…