ఫిబ్రవరిలో ఐఐపి 5.7 శాతం
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాదిలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి)5.7 శాతానికి పెరిగిందని గణంకాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంతక్రితం జనవరిలో 3.8 శాతంగా చోటు చేసుకుంది.…
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాదిలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి)5.7 శాతానికి పెరిగిందని గణంకాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంతక్రితం జనవరిలో 3.8 శాతంగా చోటు చేసుకుంది.…
ముంబయి : అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో భారీ నష్టాలు చవి చూశాయి. ముఖ్యంగా అమెరికాలో అంచనాలు మించి ద్రవ్యోల్బణం నమోదయ్యిందనే వార్తలు…
న్యూఢిల్లీ : కృత్రిమ మేధా (ఎఐ)తో మనుషుల పనులు సులభతరం అవుతాయని మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్గేట్స్ అన్నారు. పని గంటలు కూడా తగ్గుతాయన్నారు. అధునాతన టెక్నాలజీతో వారానికి…
న్యూఢిల్లీ : ఈ ఏడాది మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ) 4.85 శాతంగా నమోదయ్యిందని కేంద్ర గణంకాల శాఖ తెలిపింది. ఇంతక్రితం మాసం ఫిబ్రవరిలో 5.09…
గతేడాది 13వేల మందికి కోత..! క్యూ4లో రూ.12,435 కోట్ల లాభాలు న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)లో ఉద్యోగుల సంఖ్య…
న్యూయార్క్ : పొదుపు చర్యల్లో భాగంగా టెక్ దిగ్గజాలు వరుసగా వేటు వేస్తున్నాయి. మరోవైపు ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలకు దిగుతున్నాయి. ఈ…
న్యూఢిల్లీ : ఇటీవల పైలట్ల నుంచి తీవ్ర ఆందోళనను ఎదుర్కొన్న విస్తారా ఎయిర్లైన్స్ కార్యకలాపాలు తిరిగి పుంజుకుంటున్నట్లు ప్రకటించింది. గత వారం చోటు చేసుకున్న సర్వీసుల రద్దు,…
న్యూఢిల్లీ : భారత్లో లగ్జరీ కార్ల అమ్మకాలకు డిమాండ్ పెరగింది. టాటా గ్రూపునకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల కంపనీ జాగ్వర్ ల్యాండ్ రోవర్ (జెఎల్ఆర్) అమ్మకాలు…
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ప్రయివేటు రంగ విత్త సంస్థ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన సేవలను లక్షద్వీప్కు విస్తరించినట్లు ప్రకటించింది. లక్షద్వీప్ రాజధాని కవరాట్టిలో తన శాఖను…