బిజినెస్

  • Home
  • Toll Charges : పెరిగిన టోల్‌ ఛార్జీలు – నేటి నుండే అమలు..!

బిజినెస్

Toll Charges : పెరిగిన టోల్‌ ఛార్జీలు – నేటి నుండే అమలు..!

Apr 1,2024 | 12:24

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో టోల్‌ ప్లాజా ఛార్జీలు పెరగడంతో సామాన్యులపై మరింత భారం పడింది. టోల్‌ప్లాజాల వద్ద పెరిగిన వాహనాల పన్ను చెల్లింపు రుసుములు ఆదివారం…

జీలో 50% ఉద్యోగులపై వేటు

Mar 30,2024 | 20:57

బెంగళూరు : పొదుపు చర్యల్లో భాగంగా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ భారీగా ఉద్యోగులను ఇంటికి పంపిస్తోంది. బెంగళూరు టెక్‌ సెంటర్‌లో పని చేసే సిబ్బందిలో 50 శాతం మందిపై…

క్లియర్‌ ట్రిప్‌ ప్రచారకర్తగా ధోని

Mar 30,2024 | 20:54

బెంగళూరు : ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన క్లియర్‌ ట్రిప్‌ తమ కొత్త బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనిని నియమించుకుంది. ఈ భాగస్వామ్యం క్లియర్‌ట్రిప్‌కి ఒక…

2047 నాటికి 2 లక్షల కంపెనీ సెక్రటరీలు అవసరం

Mar 30,2024 | 20:52

ఈ ఏడాది 25వేల విద్యార్థులకు శిక్షణ ఏప్రిల్‌లో సింగపూర్‌లో అంతర్జాతీయ సదస్సు ఐసిఎస్‌ఐ ప్రెసిడెంట్‌ నరసింహన్‌ వెల్లడి హైదరాబాద్‌ : ప్రస్తుత ఏడాదిలో వివిధ కోర్సుల్లో రెట్టింపు…

స్మార్ట్‌ టివిల ధరలు పెరగొచ్చు

Mar 30,2024 | 20:49

న్యూఢిల్లీ : దేశంలో స్మార్ట్‌ టివిల ధరలు పెరగొచ్చని కౌంటర్‌ పాయింట్స్‌ ఐఒటి సర్వీస్‌ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్యానెల్‌ ధరలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది.…

2030 నాటికి 34 శాతం ఇవి కార్లే..

Mar 31,2024 | 10:03

ప్రపంచ దేశాలతో పోల్చితే వెనుకబాటు గోల్డ్‌మాన్‌ సాచే అంచనా గ్లోబల్‌ మార్కెట్‌లో 7% వాటా న్యూఢిల్లీ : ప్రపంచ విద్యుత్‌ వాహన రంగంలో భారత్‌ కీలక మార్కెట్‌కు…

కాకినాడలో నటి అమృత సందడి

Mar 30,2024 | 17:00

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ నగరంలో సినీ నటి అమృత అయ్యర్ సందడి చేశారు. శనివారం కాకినాడలోని దేవాలయం వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్ జ్యువెలరీ మాల్…

Pan card – విద్యార్థికి రూ.46 కోట్ల పన్ను నోటీసులు..!

Mar 30,2024 | 15:45

మధ్యప్రదేశ్‌ : ఓ కాలేజీ విద్యార్థికి జిఎస్‌టి అధికారుల నుండి రూ.46 కోట్ల లావాదేవీలపై పన్ను కట్టాలంటూ … నోటీసులచ్చాయి. అంతే హడలెత్తిపోయిన ఆ విద్యార్థి లబోదిబోమంటూ…

Medicines – ఏప్రిల్‌ 1 నుండి అత్యవసర మందుల ధరలు పెరుగుదల..!

Mar 30,2024 | 12:20

NPPA : ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగి కోలుకోలేకపోతోన్న సామాన్యులకు … భారీ షాక్‌ తగలనుంది. ఏప్రిల్‌ 1 నుంచి పెయిన్‌ కిల్లర్లు, యాంటీబయోటిక్స్‌, యాంటీ ఇన్‌ఫెక్టివ్‌…