బిజినెస్

  • Home
  • ప్రభుత్వంపై ప్రజల అవిశ్వాసం..!

బిజినెస్

ప్రభుత్వంపై ప్రజల అవిశ్వాసం..!

Apr 17,2024 | 22:12

జీవనోపాధిపై ఆందోళన 72% మంది ఆదాయాల్లో పతనం ధరలు పెరిగాయని 90% మంది వెల్లడి న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా మెజారిటీ ప్రజలు తమ జీవనోపాధిపై ఆందోళన…

నాలుగేళ్లలో టెక్‌ పరిశ్రమలో 35% మంది మహిళ ఉద్యోగులు

Apr 17,2024 | 21:12

టీమ్‌లీజ్‌ డిజిటల్‌ అంచనా న్యూఢిల్లీ : టెక్నాలజీ పరిశ్రమలో 2027 నాటికి మహిళా ఉద్యోగుల సంఖ్య 35 శాతానికి చేరొచ్చని టీమ్‌లీజ్‌ డిజిటల్‌ అంచనా వేసింది. ప్రస్తుతం…

భారీ విస్తరణపై ఎంజి మోటార్‌ దృష్టి

Apr 17,2024 | 21:10

న్యూఢిల్లీ : తృతీయ, నాలుగో శ్రేణీ నగరాలపై కీలక దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు ఎంజి మోటార్‌ ఇండియా తెలిపింది. 2025 మార్చి నాటికి 270 నగరాల్లో 520 టచ్‌పాయింట్లకు…

ఇన్విగా హెల్త్‌కేర్‌ ఈక్విటీ ఫండ్‌ ఏర్పాటు

Apr 17,2024 | 21:07

హైదరాబాద్‌ : ఆరోగ్య సంరక్షణను అందరికీ అందుబాటులో తేవడమే లక్ష్యంగా ఇన్విగా హెల్త్‌ కేర్‌ ప్రయివేటు కొత్తగా ఈక్విటీ ఫండ్‌ను ప్రారంభించినట్లు హెల్త్‌కేర్‌ గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (హెచ్‌సిజి)…

ఇవి రంగంలోకి డైమ్లర్‌ ఇండియా

Apr 17,2024 | 20:57

న్యూఢిల్లీ : ప్రముఖ వాణిజ్య వాహనాల కంపెనీ డైమ్లర్‌ ఇండియా విద్యుత్‌ రంగ వాహనాల విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. రవాణా పరిష్కారాలను డీకార్బనైజ్‌ చేయడానికి దీర్ఘకాలిక సంసిద్ధత…

గ్రాండ్‌ థెప్ట్‌లో 600 మందిపై వేటు

Apr 17,2024 | 20:54

శాన్‌ఫ్రాన్సిస్కో : వీడియో గేమింగ్‌ కంపెనీ గ్రాండ్‌ థెప్ట్‌ ఆటో ఫ్రాంఛైజీ మేకర్‌ ‘టేక్‌ టూ’ ఇంటరాక్టివ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులపై వేటు వేసింది. వ్యయ నియంత్రణ చర్యల్లో…

మార్కెట్లకు మూడో రోజూ నష్టాలు

Apr 16,2024 | 21:25

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టాలు చవి చూశాయి. అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్‌ 73వేల దిగువకు పడిపోయింది. గతవారం రికార్డు స్థాయిలో…

చమురు ధరల మంట..!

Apr 16,2024 | 21:17

90 డాలర్లు దాటిన బ్యారెల్‌ ధర పశ్చిమాసియాలో యుద్ధ ఆందోళనల ఎఫెక్ట్‌ 100కు చేరొచ్చని అంచనా న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఆందోళనలు చమురు ధరలకు…