9నుంచి ఎల్ఇడి ఎక్స్పో
ముంబయి : మే9 నుంచి 11 వరకు ముంబయిలో ఎల్ఇడి ఎక్స్పో 27వ ఎడిషన్ జరగనుంది. కొత్తగా 49 కంపెనీలు సహా మొత్తంగా 185పైగా కంపెనీలు తమ…
ముంబయి : మే9 నుంచి 11 వరకు ముంబయిలో ఎల్ఇడి ఎక్స్పో 27వ ఎడిషన్ జరగనుంది. కొత్తగా 49 కంపెనీలు సహా మొత్తంగా 185పైగా కంపెనీలు తమ…
బెంగళూరు : ప్రముఖ ఎడ్టెక్ కంపెనీ బైజూస్ భారతీయ విభాగం సిఇఒ అర్జున్ మోహన్ సోమవారం రాజీనామా చేశారు. దీంతో సంస్థ రోజువారీ కార్యకలాపాలనుఆ సంస్థ వ్యవస్థాపకుడు…
న్యూఢిల్లీ : ఎలన్ మస్క్కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్లింక్ భారత్లో ప్రవేశానికి ప్రయత్నిస్తోందని సమాచారం. టెస్లా కంపెనీ ప్రవేశానికి అనుకూలంగా ఇటీవల కేంద్రం…
కేంద్రం కీలక ప్రకటన న్యూఢిల్లీ : బోర్నవీటాను తయారు చేస్తున్న మోండెలెజ్ ఇండియా ఫుడ్స్కు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ భారీ షాక్ ఇచ్చింది. బోర్నవీటా హెల్త్…
హైదరాబాద్ : వివిధ కాలపరిమితుల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించినట్లు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ తెలిపింది. పలు ఎఫ్డిలపై 0.05 శాతం నుంచి 0.20 శాతం…
హైదరాబాద్ : ప్రముఖ ఔషధ ఉత్పత్తుల కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియాకు చెందిన విశాఖపట్నం అనకాపల్లిలోని యూనిట్లో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్ ఎఫ్డిఎ) తనిఖీలు…
హైదరాబాద్ : ప్రముఖ కంప్యూటర్ల తయారీదారు హెచ్పి కొత్తగా కృత్రిమ మేథా (ఎఐ)తో కూడిన ల్యాప్టాప్లను విడుదల చేసింది. శనివారం హైదరాబాద్లో ఒమెన్ ట్రాన్సెండ్14, హెచ్పి ఎన్వీ…
పెట్టుబడుల్లో 55 శాతం పతనం వెస్టియన్ రిపోర్ట్ న్యూఢిల్లీ : భారత రియల్ ఎస్టేట్ రంగంపై విదేశీ ఇన్వెస్టర్లు అనాసక్తిగా ఉన్నారు. ఈ రంగంలో ప్రస్తుత ఏడాది…
కొనడం కష్టమే.. న్యూఢిల్లీ : బంగారం ధర రాకేట్ కంటే వేగంగా పెరుగుతోంది. సామాన్యుడు కొనలేని స్థాయికి చేరింది. పది గ్రాముల బంగారం ధర పన్నులతో కలుపుకుని…