వైయస్ఆర్-కడప

  • Home
  • నీటి పథకాల పరిరక్షణ గాలికి..

వైయస్ఆర్-కడప

నీటి పథకాల పరిరక్షణ గాలికి..

Apr 21,2024 | 22:46

ప్రజాశక్తి – చాపాడు మండల పరిధిలో పలు గ్రామాలలో మంచినీటి పథకాలను గాలికి వదిలేశారు. నెలలో ఒకసారి కూడా వాటిని శుభ్రం చేయడం లేదు. గతంలో పంచాయతీల…

రారండోరు వేడుకచూద్దాం

Apr 21,2024 | 22:43

ప్రజాశక్తి – ఒంటిమిట్టబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్ట విద్యుత్‌ దీపాలతో, ఆకాశమంత పందిళ్లతో కళకళలాడుతోంది. ఇప్పటికే రాష్ట్ర నలుమూల నుంచి స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు యాత్రికులు ఒంటిమిట్ట చేరుకున్నారు.…

భూమి కోసం పోరాటం చేయాల్సిందే

Apr 21,2024 | 22:40

ప్రజాశక్తి-అట్లూరు దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా కోట్లాదిమంది పేదలకు నేటికీ జానెడు భూమి లేదని ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప పేదల వారి బతుకులు మారడం లేదని,…

ప్రజలను మభ్యపెట్టేందుకు బిజెపి కుట్ర

Apr 21,2024 | 22:37

ప్రజాశక్తి – కడప అర్బన్‌ దేశంలో మతోన్మాద బిజెపి ప్రజలను మళ్లీ మభ్య పెట్టేందుకు మేనిఫెస్టో విడుదల చేసిందన్నారు. అందులో ఎక్కడ రైతులకు, యువ కులకు, నిరుద్యోగ…

గుంతలు తీశారు .. కాలువ నిర్మాణం మరిచారు…

Apr 21,2024 | 12:36

ప్రజాశక్తి – వేంపల్లె (కడప) : వేంపల్లెలోని ప్రధాన రహదారిలో రోడ్డు విస్తరణలో భాగంగా చేపట్టుతున్న డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా చేస్తున్నారు. దీంతో ప్రధాన…

న్యాయం, ధర్మం కోసంపోరాడుతున్నా

Apr 20,2024 | 21:56

ప్రజాశక్తి-కడప ప్రతినిధి/కడప/వేంపల్లెన్యాయం, ధర్మం కోసం పోరా డుతున్నానని, ఈ పోరాటంలో ప్రజలంతా నాకు అండగా నిలవాలని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల కోరారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించకండి, హత్య…

ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

Apr 20,2024 | 21:54

నేటి కాలంలో చిన్నపాటి కారణాలతో, క్షణికావేశంలో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్న అపజయాన్నీ తట్టు కోలేక పోతున్నారు. ప్రేమ విఫలమైందని ఒకరు, పరీక్షలో తక్కువ మార్కులు…

దాహం..దాహం

Apr 20,2024 | 21:28

దాహం కేకలు మిన్నంటాయి. గతేడాదిగా తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనడం తెలిసిందే. ఇటు వంటి పరిస్థితుల నేపథ్యంలో కడప, అన్నమయ్య జిల్లాల్లో తాగునీటి ఎద్దడి తరుముకొస్తోంది. కడప…

హంసవాహనంపై రామచంద్రుడు

Apr 20,2024 | 21:22

ప్రజాశక్తి-వాల్మీకిపురం వాల్మీకిపురం శ్రీ పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ముగ్దమనోహర రామచంద్రుడు హంస వాహనాన్ని అధిరోహించి, భక్తులను కటాక్షించారు. వేకువజామున స్వామివారిని సుప్రభాతసేవతో మేల్కొలిపి శుద్ధి,…