వైయస్ఆర్-కడప

  • Home
  • నిరుద్యోగ భూతంతో సతమతం

వైయస్ఆర్-కడప

నిరుద్యోగ భూతంతో సతమతం

May 4,2024 | 21:33

ప్రజాశక్తి – కడప ప్రతినిధి సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తే దేశం అధోగతి పాల వుతుందని, ఆకలి, అసమానతలు, ఆదా య ఆర్జనలో అట్టడుగున నిలిచిం…

యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం

May 4,2024 | 21:30

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామనిటిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. శనివారం అన్నమయ్య జిల్లా రాజంపేట…

రాజోలిని విస్మరించిన జగన్‌

May 3,2024 | 22:26

ప్రజాశక్తి-చాపాడు/మైదుకూరు/ఖాజీపేటరాజోలి ప్రాజెక్టు ఏమైందో జగన్మో హన్‌రెడ్డి చెప్పాలని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల అన్నారు. శుక్రవారం వైఎస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు నియోజవకర్గంలోని మైదుకూరు, దువ్వూరు, చాపాడు, ఖాజీపేట మండలాల్లో…

ఓటర్‌ చేతిలో వైఎస్‌ కుటుంబ పంచాయితీ

May 3,2024 | 22:16

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌ మాజీ మంత్రి వైఎస్‌.వివేకానందరెడ్డి హత్య తర్వాత వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత వివేక హత్యకు సూత్రధారులు ఎవరో తేల్చక పోవడంతో వారి…

కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే ఉక్కు సాకారం :

May 3,2024 | 22:13

సిపిఎంకాంగ్రెస్‌ను గెలిపిస్తేనే ఉక్కు సాకారం : సిపిఎంప్రజాశక్తి – జమ్మలమడుగు రూరల్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే స్టీల్‌ప్లాంట్‌ వస్తుందని సిపిఎం పట్టణ కార్యదర్శి జి.ఏసుదాసు పేర్కొన్నారు. శుక్రవారం…

రిమ్స్‌ను అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దుతా

May 2,2024 | 22:51

ప్రజాశక్తి – కడప ప్రతినిధి/రాయచోటిరిమ్స్‌ను జాతీయ సంస్థగా తీర్చిదిద్దుతామని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గురువారం రాత్రి అన్నమయ్య, రాయచోటి, కడప జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన…

ఉక్కు పరిశ్రమను అటకెక్కించారు

May 2,2024 | 22:49

ప్రజాశక్తి-పెద్దముడియం/జమ్మలమడుగు/ఎర్రగుంట్లకడప ఉక్కు పరిశ్రమను చంద్రబాబు, జగన్‌ మోహన్‌రెడ్డి అటకెక్కించారని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల అన్నారు. గురువారం వైఎస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు నియో జవక ర్గంలోని పెద్దముడియం, జమ్మలమడుగు,…

ఏడి’పింఛన్‌’

May 2,2024 | 22:45

ప్రజాశక్తి- జమ్మలమడుగు రూరల్‌/ మైదుకూరు/ దువ్వూరు ఎన్నికల కోడ్‌ పెన్షన్‌ దారులకు అనేక ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఏప్రిల్‌లో ప్రభుత్వమే సచివాలయ, పంచాయతీ కార్య దర్శులతో పంపిణీ చేసింది.…

హోరాహోరీగా ప్రచారాలు

May 2,2024 | 22:37

హోరాహోరీగా ప్రచారాలుప్రత్యేక హోదా కోసం గెలిపించండి : కాంగ్రెస్‌ప్రజాశక్తి-వేంపల్లె ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని పులివెందుల అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి ధృవకుమార్‌రెడ్డి కోరారు.…