వైయస్ఆర్-కడప

  • Home
  • అడుగంటిన బోర్లు..ఎండుతున్న పంటలు

వైయస్ఆర్-కడప

అడుగంటిన బోర్లు..ఎండుతున్న పంటలు

Apr 9,2024 | 21:53

వర్షం కురవడకపోవడంతో భూగర్భజలాలు పూర్తిగా అడిగింటిపోయి బోరు బావుల పూర్తిగా ఇంకిపోయయి. మండుతున్న ఎండలు, వడగాలులతో పంటలు పూర్తిగా ఎండిపోయే పరిస్థితికి వచ్చాయి. ప్రత్యామ్నాయ మార్గాలు దొరకక…

బీబీ నాంచారమ్మను దర్శించుకున్న ముస్లిములు

Apr 9,2024 | 21:47

ప్రజాశక్తి – కడప అర్బన్‌ తిరుమల తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీవెంకటేశ్వస్వామి ఆలయం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రతీ ఏడాది ఉగాది పండుగరోజుముస్లిములు బీబీ నాంచారిని,…

‘రఘురాముడు’ రాజకీయాలకు పనికిరాడు

Apr 9,2024 | 21:43

ప్రజాశక్తి – ఖాజీపేట ప్రస్తుత మైదుకూరు ఎమ్మెల్యే రఘురాముడు (ఎస్‌.రఘు రామిరెడ్డి) రాజకీయాలకు పనికి రాడని, ఆయన ఒక పెద్ద అవినీతి పరుడని మాజీ మంత్రి డి.ఎల్‌.…

దాహం.. దాహం తాగునీటి సమస్య

Apr 9,2024 | 21:40

మైదుకూరు మున్సిపాల్టీలో తీవ్రతరమైంది. భూగర్బజలం పాతాళానికి పాతుకు పోతోంది. పైకసలే రానంటూ మొండికేస్తోంది. నీళ్లు లేక ప్రజల గొంతెండుతోంది. వీధి కుళాయిలో నీళ్లు రావడం లేదు. రెండు,…

రాజంపేటలో.. వైసిపికి బీటలు

Apr 9,2024 | 21:38

ప్రజాశక్తి – కడప ప్రతినిధిరాజంపేటలో వైసిపి బీటలు బారింది. రెండేళ్ల కిందటి నుంచి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆకేపాటి అమరనాధరెడ్డి అనుచరుల, ఎమ్మెల్యే…

రాజంపేట వైసిపిలో భారీ కుదుపు

Apr 8,2024 | 21:47

మూడు మండలాల కేడర్‌ టిడిపిలోకి! లోకేష్‌ సమక్షంలో చేరికలువైసిపి నాయకత్వానికి అసంతృప్తుల సెగ ప్రజాశక్తి – కడప ప్రతినిధి వైసిపిలో అసంతృప్తి బుసలు కొడుతోంది. ఉమ్మడి కడప…

రైతులను మోసగించిన సిఎం జగన్‌

Apr 8,2024 | 21:42

బస్సుయాత్రలో వైఎస్‌.షర్మిల ప్రజాశక్తి-బ్రహ్మంగారిమఠం/ఖాజీపేట/చాపాడు/మైదుకూరు/దువ్వూరు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రైతులను నమ్మించి మోసం చేశారని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల అన్నారు. సోమవారం వైఎస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు నియోజవకర్గంలోని బ్రహ్మంగారిమఠం, దువ్వూరు,…

ప్రయివేట్‌ ఉపాధ్యాయులకు వేతనాలివ్వాలి : డివైఎఫ్‌ఐ

Apr 8,2024 | 21:39

ప్రజాశక్తి – కడప అర్బన్‌ జిల్లాలోని ప్రయివేట్‌ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 12 నెలల వేతనం ఇవ్వాలని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్‌ పేర్కొన్నారు.…

ఎపిఎండిసి అసిస్టెంట్‌ మేనేజర్‌ను సస్పెండ్‌ చేయాలి

Apr 8,2024 | 21:37

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ ఎపిఎండిసి సంస్థ మంగంపేట బ్రాంచ్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ హెచ్‌ఆర్‌డిగా విధులు నిర్వ ర్తిస్తున్న నారాయణరెడ్డి అవినీతి పరా కాష్టకు చేరిందని సిపిఎం…