కడప ఎంపీ బరిలో షర్మిల?
ప్రజాశక్తి-కడప ప్రతినిధికడప పార్లమెంట్ ఎన్నిక ఉత్కంఠను కలిగిస్తోంది. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీల పరిధిలో 16.16 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరి ఓట్లను గణనీయమైన సంఖ్యలో కైవసం…
ప్రజాశక్తి-కడప ప్రతినిధికడప పార్లమెంట్ ఎన్నిక ఉత్కంఠను కలిగిస్తోంది. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీల పరిధిలో 16.16 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరి ఓట్లను గణనీయమైన సంఖ్యలో కైవసం…
ప్రజాశక్తి-పోరుమామిళ్లవైసిపి ప్రభుత్వంలో ఎక్కడ ఏమి కనిపించినా దోచుకోవడం, దాచుకోవడమే ఆ పార్టీ నాయకుల నైజన మనిటిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు.…
ప్రజాశక్తి- లక్కిరెడ్డిపల్లి :వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండల పరిధిలోని కస్తూరాజుగారి పల్లి కస్పాలో చోటు చేసుకున్నది. కస్తూరాజు…
ప్రజాశక్తి-కడప అర్బన్ వైసిపి ఎన్నికల యుద్ధానికి టిడిపి సంసిద్ధమని టిడిపి రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, నియో జకవర్గ అభ్యర్థి మాధవి పేర్కొ న్నారు. బుధవారం…
ప్రజాశక్తి – కడప ఈ నెల 27వ తేదీన ప్రొద్దుటూరులో నిర్వహించే సిద్ధం సభను జయప్రదం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బుధ వారం స్థానిక…
ప్రజాశక్తి – కడప ప్రతినిధిజిల్లాలోని టిడిపి పార్లమెంట్ అభ్యర్థిత్వాలపై పీఠముడి పడింది. ఉమ్మడి కడప జిల్లాలో కడప, రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిత్వాలపై టిడిపి సుధీర్ఘ కసరత్తు చేస్తోంది.…
ప్రజాశక్తి-గాలివీడు అధైర్య పడవద్దు, అన్నివేళలా అండగా మీకు మేమున్నామని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు బుధవారం మండలంలో ఆమెకు తెలుగుదేశం పార్టీ…
ప్రజాశక్తి-ఒంటిమిట్ట ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో ఏప్రిల్ 16న అంకురార్పణ, ఏప్రిల్ 17న శ్రీరామనవమి పర్వదిన ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని టిటిడి ఇఒ ఎవి.ధర్మారెడ్డి…
ప్రజాశక్తి-మైదుకూరు(కడప) : మైదుకూరు పట్టణంలోని వీణ విజయరామరాజు కాలనీలో 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసినట్లు మైదుకూరు డిఎస్పి టి.వెంకటేశులు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా…