కుందూలో నీట మునిగి ఇద్దరు మృతి
ప్రజాశక్తి-ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం పరిధిలో ఉన్న కుందూ నదిలో నీట ముగిని ఇద్దరు మృతిచెందారు. వివరాలు.. నంద్యాల జిల్లా చాగలమర్రి పట్టణానికి చెందిన షేక్ ఖాజాహుస్సేన్,…
ప్రజాశక్తి-ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం పరిధిలో ఉన్న కుందూ నదిలో నీట ముగిని ఇద్దరు మృతిచెందారు. వివరాలు.. నంద్యాల జిల్లా చాగలమర్రి పట్టణానికి చెందిన షేక్ ఖాజాహుస్సేన్,…
2017లో ప్రతిపక్ష నాయకుని హోదాలో చేపట్టిన పాదయాత్ర సందర్భంగా మూడేళ్లలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ శంకుస్థాపనకు పరిమితమైంది. దీంతోపాటు చెన్నూరులో సుగర్ పరిశ్రమ…
ప్రజాశక్తి – పులివెందుల టౌన్/ కడప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన ఖరారు అయింది. ఈనెల 11న పులివెందుల నియోజకవర్గంలోని పలు అభివద్ధి పనులను…
ప్రజాశక్తి – కడప అర్బన్ మహిళా సాధికారితతోనే దేశా భివద్ధి సాధ్యమ వుతుందని జిల్లా విద్యా శాఖాధికారి ఎం.అనురాధ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యుటిఎఫ్…
ప్రజాశక్తి – ఎర్రగుంట్ల దేశంలోనే సిమెంట్ రంగంలో ఎంతో పేరు గాంచిన సంస్థ జువారి సిమెంట్స్. నాణ్యత గల సిమెంట్కు పెట్టింది పేరుగా ప్రసిద్ధి. ఈ సిమెంట్…
జిఎంసి పరిధిలోని కాంట్రాక్టు పోస్టుల భర్తీలో అవకతవకల కారకులను గుర్తించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. కడప, పులివెందుల జిఎంసి పరిధిలోని జిజిహెచ్, సూపర్స్పెషాలిటీ, మానసిక, కేన్సర్కేర్ విభాగాలకు…
ప్రజాశక్తి – కడప ప్రతినిధికాంట్రాక్టు ఉద్యోగార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఆగమేఘాలపై నడుస్తోంది. ప్రభుత్వం రెండు నెలల కిందట జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల, మానసిక, కేన్సర్కేర్, పులివెందుల…
ప్రజాశక్తి – సింహాద్రిపురంకేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో ఢిల్లీలోని ఆజాద్పూర్ మండీకి రైలు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. 2020లో అనంతపురం నుంచి ఢిల్లీ…
ప్రజాశక్తి – కడప ప్రతినిధిటిడిపిలో టికెట్ల టెన్షన్ నెలకొంది. టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు జనసేన, బిజెపిలతో పొత్తు కోసం వెంపర్లాడటం తలనొప్పికి కారణమని తెలస్తోంది. బిజెపితో…