వైయస్ఆర్-కడప

  • Home
  • ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి

వైయస్ఆర్-కడప

ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి

Dec 9,2023 | 20:14

సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ప్రజాశక్తి- జమ్మలమడుగు రూరల్‌ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎస్‌పి జూనియర్‌ కళాశాలలో…

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం

Dec 9,2023 | 20:12

ప్రజాశక్తి-కలసపాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు రితీష్‌ రెడ్డి తెలిపారు. శనివారం కలసపాడు మండలంలోని చింతలపల్లి…

అధికారంలోకి రాగానే మేనిఫెస్టో అమలు : టిడిపి

Dec 9,2023 | 20:10

ప్రజాశక్తి – కడప అర్బన్‌ టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మినీ మేనిఫెస్టోను అమలు చేసి తీరుతామని టిడిపి జిల్లా అధికార ప్రతినిధి మన్నూరు అక్బర్‌ పేర్కొన్నారు.…

అవినీతిని అంతమొందించాలి పజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ కే శ్రీనివాసులు

Dec 9,2023 | 20:07

ప్రజాశక్తి – బద్వేల్‌ అవినీతిని అంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కషి చేయాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ కె. శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం అవినీతి అంతర్జాతీయ వ్యతిరేక…

కెపి ఉల్లి రైతుల్లో అయోమయం

Dec 8,2023 | 21:16

ఉల్లి పేరు వినగానే మార్కెట్లో ఎవరి నోట విన్నా ఘాటు వినిపిస్తుంది. కెపి ఉల్లి (కృష్ణాపురం రకం) సాగు చేసిన రైతు పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా…

వక్ఫ్‌ ఆస్తులను రక్షించండి

Dec 8,2023 | 21:15

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ముఖ్యమంత్రి జిల్లా, మైనార్టీ మంత్రి నియో జక వర్గంలోనే అత్యధి కంగా వక్ప్‌ ఆస్తులు అన్యా క్రాంతమవుతున్నాయని, వాటి ని రక్షించాలని…

రసాభాసగా మండల సమావేశంప్రజాశక్తి-ఒంటిమిట్ట

Dec 8,2023 | 21:13

ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు వాగ్వివాదానికి దిగి మండల సమావేశాన్ని పక్కదారి పట్టించారు. గందరగోళం నేపథ్యంలో అధికారులు సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. చివరకు సర్పంచ్‌లు…

ప్రశ్నించేనా

Dec 8,2023 | 21:04

జిల్లాలో ఒకవైపు కరువు, మరోవైపు వరద వంటి విచిత్ర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించడం ఆసక్తిని కలిగిస్తోంది. ఖరీఫ్‌, రబీ సీజన్‌ల్లో…

జగన్ ప్రభుత్వ పాలనలో రైతులకు న్యాయం

Dec 8,2023 | 15:41

జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి ప్రజాశక్తి – వేంపల్లె : జగన్ ప్రభుత్వ పాలనలో రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో సబ్సిడీతో పిబిసి పైపులు పంపిణీ చేస్తున్నట్లు జడ్పీటీసీ…