వైయస్ఆర్-కడప

  • Home
  • ప్రతి మహిళను లక్షాధికారి చేయడమే లక్ష్యం

వైయస్ఆర్-కడప

ప్రతి మహిళను లక్షాధికారి చేయడమే లక్ష్యం

Jan 29,2024 | 11:37

ప్రజాశక్తి – చాపాడు :  ప్రతి మహిళా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటూ లక్షాధికారి చేయడమే ముఖ్యమంత్రి వైయస్ జగన్ లక్ష్యమని వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త నాగిరెడ్డి పేర్కొన్నారు.…

ఇడుపులపాయలో షర్మిలతో భేటి అయిన సునీతమ్మ

Jan 29,2024 | 10:58

ప్రజాశక్తి – వేంపల్లె : కడప జిల్లా వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలో బస చేసిన పిసిసి ఛీప్ షర్మిలతో మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె…

అడుగంటిన ప్రాజెక్టులు

Jan 28,2024 | 21:04

ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో జలసిరి అడుగంటిపోతోంది. జిఎన్‌ఎస్‌ఎస్‌, హెచ్‌ఎన్‌ఎస్‌, తెలుగుగంగ, తుంగభద్ర ప్రాజెక్టుల పరిధిలో 15 సాగు నీటి ప్రాజెక్టులు ఉన్నాయి. విభజిత జిల్లాల నేపథ్యంలో…

పంచాయతీల స్వయం సమృద్ధికి పెద్ద పీట

Jan 28,2024 | 21:00

ప్రజాశక్తి- కడప ప్రతినిధి పంచాయతీల స్వయంసమృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. ఎస్‌డబ్య్లుపిసి నిధులు మొదలుకుని 15 ఫైనాన్స్‌ నిధుల వినియోగం, సకాలంలో పన్నుల సేకరణపై దృష్టి సారించాం. ఫలితంగా…

బాల నేరస్తులకు న్యాయ సాయం : జడ్జి

Jan 28,2024 | 20:59

ప్రజాశక్తి, – కడప యువతను పునరుద్ధరించడం, జైలులో ఉన్న బాల నేరస్తులను గుర్తించి న్యాయ సహాయం అందించడమే పాన్‌ ఇండియా ప్రచారం-2024 ముఖ్య ఉద్దేశమని సీనియర్‌ సివిల్‌…

మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా పీరా సాహెబ్

Jan 28,2024 | 12:20

ప్రజాశక్తి – వేంపల్లె : టిడిపి మండల మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా పీరా సాహెబ్ ను నియమించినట్లు మండల కన్వీనర్ రామమునిరెడ్డి, మైనార్టీ కన్వీనర్ తెలంగాణ వలిలు…

మదనపల్లెను జిల్లా కేంద్రం చేస్తా

Jan 27,2024 | 21:03

ప్రజాశక్తి – కడప ప్రతినిధిఅన్నమయ్య జిల్లా పరిధిలోని పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి పరిసర ప్రాంతాలను కలుపుతూ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని తెలుగేదేశం పార్టీ అధినేత నారా…

విజయగర్జన

Jan 27,2024 | 21:01

ఎట్టకేలకు అంగన్వాడీలు చేపట్టిన సమ్మె సత్ఫలి తానిచ్చింది. సుమారు 42 రోజులపాటు 11 డిమాండ్లను నెరవే ర్చాలని కోరుతూ పట్టువిడవని సుదీర్ఘ పోరాటం స్పష్టమైన హామీలను రాబట్టుకుంది.…

ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించాలి : సిపిఎం

Jan 27,2024 | 20:58

ప్రజాశక్తి – కడప అర్బన్‌ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రయివేట్‌ ఆసుపత్రుల్లో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించేలా ముఖ్యమంత్రి చొరవ చూపాలని సిపిఎం నగర కార్యదర్శి ఎ.రామమోహన్‌, జిల్లా…