ప్రతి మహిళను లక్షాధికారి చేయడమే లక్ష్యం
ప్రజాశక్తి – చాపాడు : ప్రతి మహిళా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటూ లక్షాధికారి చేయడమే ముఖ్యమంత్రి వైయస్ జగన్ లక్ష్యమని వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త నాగిరెడ్డి పేర్కొన్నారు.…
ప్రజాశక్తి – చాపాడు : ప్రతి మహిళా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటూ లక్షాధికారి చేయడమే ముఖ్యమంత్రి వైయస్ జగన్ లక్ష్యమని వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త నాగిరెడ్డి పేర్కొన్నారు.…
ప్రజాశక్తి – వేంపల్లె : కడప జిల్లా వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలో బస చేసిన పిసిసి ఛీప్ షర్మిలతో మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె…
ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో జలసిరి అడుగంటిపోతోంది. జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్, తెలుగుగంగ, తుంగభద్ర ప్రాజెక్టుల పరిధిలో 15 సాగు నీటి ప్రాజెక్టులు ఉన్నాయి. విభజిత జిల్లాల నేపథ్యంలో…
ప్రజాశక్తి- కడప ప్రతినిధి పంచాయతీల స్వయంసమృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. ఎస్డబ్య్లుపిసి నిధులు మొదలుకుని 15 ఫైనాన్స్ నిధుల వినియోగం, సకాలంలో పన్నుల సేకరణపై దృష్టి సారించాం. ఫలితంగా…
ప్రజాశక్తి, – కడప యువతను పునరుద్ధరించడం, జైలులో ఉన్న బాల నేరస్తులను గుర్తించి న్యాయ సహాయం అందించడమే పాన్ ఇండియా ప్రచారం-2024 ముఖ్య ఉద్దేశమని సీనియర్ సివిల్…
ప్రజాశక్తి – వేంపల్లె : టిడిపి మండల మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా పీరా సాహెబ్ ను నియమించినట్లు మండల కన్వీనర్ రామమునిరెడ్డి, మైనార్టీ కన్వీనర్ తెలంగాణ వలిలు…
ప్రజాశక్తి – కడప ప్రతినిధిఅన్నమయ్య జిల్లా పరిధిలోని పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి పరిసర ప్రాంతాలను కలుపుతూ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని తెలుగేదేశం పార్టీ అధినేత నారా…
ఎట్టకేలకు అంగన్వాడీలు చేపట్టిన సమ్మె సత్ఫలి తానిచ్చింది. సుమారు 42 రోజులపాటు 11 డిమాండ్లను నెరవే ర్చాలని కోరుతూ పట్టువిడవని సుదీర్ఘ పోరాటం స్పష్టమైన హామీలను రాబట్టుకుంది.…
ప్రజాశక్తి – కడప అర్బన్ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రయివేట్ ఆసుపత్రుల్లో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించేలా ముఖ్యమంత్రి చొరవ చూపాలని సిపిఎం నగర కార్యదర్శి ఎ.రామమోహన్, జిల్లా…