ఉద్యోగులను వంచించిన జగన్ సర్కార్ : యుటిఎఫ్
ప్రజాశక్తి – కడప అర్బన్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు బాకీపడ్డ ఆర్థిక బకాయిల చెల్లింపులో అలసత్వం వీడాలని, ఐఆర్ 30శాతం పిఆర్సి విధివిధానాలు, పాత పెన్షన్…
ప్రజాశక్తి – కడప అర్బన్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు బాకీపడ్డ ఆర్థిక బకాయిల చెల్లింపులో అలసత్వం వీడాలని, ఐఆర్ 30శాతం పిఆర్సి విధివిధానాలు, పాత పెన్షన్…
ప్రజాశక్తి – ఎర్రగుంట్ల వైసిపి రెబల్ నాయకులు గంగవరం శేఖర్ రెడ్డి శుక్రవారం చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సమీప…
ప్రజాశక్తి-కడప అర్బన్ జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహించాలని కలెక్టర్ వి. విజరు రామరాజు డిఐఇపిసి సభ్యులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన…
ప్రజాశక్తి-కొండాపురం : మండల కేంద్రంలో వెలుతున్న జాతీయ రహదారి67 పనుల్లో అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నటికి అధికారులు ఛోద్యం చూస్తున్నారు. ప్రతి పనిలోను మట్టి మొదలుకొని ఉచితంగా…
టిడిపిలో లుకలుకలు పతాకస్థాయికి చేరుకున్నాయి. జిల్లాలోని కడప ఎంపీ స్థానం మినహా మిగిలిన ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో గ్రూపుల పోరు నడుస్తోంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలోని…
ప్రజాశక్తి – మైదుకూరు సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మెను విరమించమని తమ సత్తా ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామని అంగన్వాడీలు అన్నారు. మైదుకూరు, దువ్వూరు ప్రాజెక్ట్ పరిధిలలో వెయ్యి…
ప్రజాశక్తి – కడప అర్బన్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన ఆర్థిక బకాయిల చెల్లింపులో అలసత్వాన్ని నిరసిస్తూ యుటిఎఫ్ పిలుపు మేరకు కడప మహావీర్ సర్కిల్…
ప్రజాశక్తి-కడప అర్బన్ రాష్ట వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికులు 38 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నారు. విజయవాడలో నిరవధిక దీక్ష చేపట్టిన సందర్భంగా వారికి సంఘీభావంగా 20వ తేదీ జిల్లా…
ప్రజాశక్తి-కడప పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న వడ్డీ రాయితీ విధానం వల్ల లక్షలాది మంది పేదలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతోందని కలెక్టర్…