వైయస్ఆర్-కడప

  • Home
  • రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలి : కమలాపురం సహాయ సంచాలకులు ఏవి.నరసింహారెడ్డి

వైయస్ఆర్-కడప

రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలి : కమలాపురం సహాయ సంచాలకులు ఏవి.నరసింహారెడ్డి

Jun 21,2024 | 15:26

ప్రజాశక్తి – ముద్దనూరు (కడప) : విత్తన దుకాణదారులు రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని కమలాపురం సహాయ సంచాలకులు ఏవి. నరసింహారెడ్డి డీలర్లకు సూచించారు. మండలంలోని విత్తన…

లీకుల ప్రభుత్వంగా మారిన మోడీ ప్రభుత్వం : పిసిసి మీడియా ఛైర్మన్‌ తులసిరెడ్డి

Jun 21,2024 | 13:21

ప్రజాశక్తి – వేంపల్లె (కడప) : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా మారిందని పిసిసి మీడియా ఛైర్మన్‌ తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం వేంపల్లెలోని అంబేద్కర్‌ విగ్రహం…

ఆరోగ్య’యోగ’మే

Jun 20,2024 | 21:04

ప్రజాశక్తి – కడప అర్బన్‌ నేటి యాంత్రిక యుగంలో అనుక్షణం పరిగె డుతూ జనం అలసి పోతున్నారని, అనేక రకాల వ్యాధులతో బాధ పడు తున్నారని ప్రముఖ…

జీతాల చెల్లింపు ఉత్తర్వులు ఇవ్వాలి : యుటిఎఫ్‌

Jun 20,2024 | 21:03

ప్రజాశక్తి – కడప అర్బన్‌ మినిమం టైం స్కేల్‌ పద్ధతిలో పునర్నియామకం పొందిన 1998, 2008 డిఎస్‌సి ఉపాధ్యాయుల జీతాల చెల్లింపుకు ఉత్తర్వులు ఇవ్వాలని యుటిఎఫ్‌ జిల్లా…

ఖర్చులు బారెడు..మద్దతు జానెడు

Jun 20,2024 | 21:00

ప్రజాశక్తి-చాపాడు కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వరి, జొన్న, పత్తి సహా 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపింది. తాజా…

కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతోనే నీట్‌ పరీక్ష పత్రాలు లీకేజీ

Jun 20,2024 | 20:56

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ద్వారానే నీట్‌ పరీక్ష పత్రాలు లీకేజీ అయిం దని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ అన్నారు. గురువారం పట్టణంలోని స్థానిక…

లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం

Jun 19,2024 | 20:51

ప్రజాశక్తి -గోపవరం లోక్‌అదాలతక్షలో కేసులను రాజీ చేసుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి వై.జె.పద్మశ్రీ అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు, జిల్లా కోర్టు ఉత్తర్వుల మేరకు 29వ తేదీన…

విద్యార్థులు ఉన్నత మార్గంలో పయనించాలి

Jun 19,2024 | 20:49

ప్రజాశక్తి-కడప అర్బన్‌ సమాజంలో జరుగుతున్న సంఘటనలను అర్థం చేసుకుని ఉన్న తమైన మార్గం వైపు పయనించే యువత ఎప్పుడూ విజయపథంలో పయని స్తారని యోగి వేమన విశ్వవిద్యాలయం…

అవగాహనతోనే సికిల్‌ సెల్‌ వ్యాధి నివారణ సాధ్యం

Jun 19,2024 | 20:47

ప్రజాశక్తి-కడప అర్బన్‌ సికిల్‌ సెల్‌ అనీమియా నివారించాలంటే అవగాహనతోనే సాధ్యమవుతుందని డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ నాగరాజు అన్నారు. పిఎం జన్మాన్‌-ప్రైమ్‌ మినిస్టర్‌ జనజాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్‌…