వైయస్ఆర్-కడప

  • Home
  • వర్తకులను కించపరచడం చంద్రబాబుకు తగదు

వైయస్ఆర్-కడప

వర్తకులను కించపరచడం చంద్రబాబుకు తగదు

Apr 5,2024 | 21:16

ప్రజాశక్తి -పులివెందుల రూరల్‌ వర్తకులు, వ్యాపార కార్యక్రమాల మాటున అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారుంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడడం సబబు కాదని పులివెందుల ఆర్యవైశ్యులు అన్నారు. శుక్రవారం…

టిడిపి గెలుపుతోనే ప్రజలకు సంక్షేమ ఫలాలు

Apr 5,2024 | 21:12

ప్రజాశక్తి-మైదుకూరు తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతామని నియోజకవర్గ టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌ పేర్కొన్నాపరు. శుక్రవారం మండలంలోని గంజికుంట పంచాయతీ లెక్కలవారిపల్లె గ్రామంలో…

సంక్షేమం, అభివద్ధి చూసి ఆదరించాలి

Apr 5,2024 | 21:09

ప్రజాశక్తి – చాపాడు సంక్షేమం, అభివృద్ధి చూసి ఆదరించాలని కడప ఎంపీ వై.ఎస్‌. అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎస్‌. రఘురామిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చియ్యపాడు గ్రామంలో…

అణగారిన వర్గాల పోరాట యోధుడు జగ్జీవన్ రామ్

Apr 5,2024 | 12:58

ప్రజాశక్తి – వేంపల్లె : అణగారిన వర్గాల పోరాట యోధుడు బాబు జగ్జీవన్ రామ్ అని టిడిపి మండల కన్వీనర్ రామమునిరెడ్డి, బిసి మండల కన్వీనర్ గోగుల…

వైసిపి అరాచకాలకు భయపడేది లేదు

Apr 4,2024 | 21:23

ప్రజాశక్తి – కడప అర్బన్‌ వైసిపి నాయకులకు చంపడం, నరకడం వచ్చు, సొంత బాబాయిని చంపిన వీళ్లకు మనం ఒక లెక్క కాదు. నేను కడపకు వచ్చానంటే…

పనులు వేగవంతం చేయాలి : కమిషనర్‌

Apr 4,2024 | 21:22

ప్రజాశక్తి- కడప అర్బన్‌ నగరంలో జరుగుతున్న అభివద్ధి పనులను కార్పొరేషన్‌ కమిషనర్‌ సూర్య సాయి ప్రవీణ్‌చంద్‌ గురువారం పరిశీలించారు. గురుకుల విద్యాపీఠ్‌, జిల్లా కోర్ట్‌, ఎస్‌బిఐ కాలనీలో…

రైల్వేకోడూరు జనసేన అభ్యర్థి మార్పు

Apr 4,2024 | 21:17

ప్రజాశక్తి – కడప ప్రతినిధి/రైల్వేకోడూరురైల్వేకోడూరు జనసేన టికెట్‌ను అరవ శ్రీధర్‌ దక్కించుకున్నారు. ఇటీవల జనసేన అధ్య క్షులు పవన్‌కల్యాణ్‌ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే.…

నేటి నుంచి షర్మిల బస్సుయాత్ర

Apr 4,2024 | 21:14

ప్రజాశక్తి-కడప పతినిధి/వేంపల్లె/కాశినాయనపిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల శుక్రవారం నుంచి జిల్లాలో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ నెల ఐదు నుంచి 12వ తేదీ వరకు కడప…

వైవీయూ డీన్‌గా ఆచార్య సుబ్బరాయుడు

Apr 3,2024 | 21:42

ప్రజాశక్తి – కడప అర్బన్‌ యోగి వేమన విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ ఆఫ్‌ కామర్స్‌, లా అండ్‌ మేనేజ్‌మెంట్‌ డీన్‌గా ఎంబిఎ ఆచార్యులు వై,సుబ్బరాయుడును నియమిస్తూ విసి ఆచార్య…