వైయస్ఆర్-కడప

  • Home
  • అప్ కాస్ట్ ఆధ్వర్యంలో సైన్స్ దినోత్సవం

వైయస్ఆర్-కడప

అప్ కాస్ట్ ఆధ్వర్యంలో సైన్స్ దినోత్సవం

Feb 28,2024 | 12:51

ప్రజాశక్తి – కమలాపురం : జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి(ఆప్ కాస్ట్)ఆధ్వర్యంలో పెద్ద చెప్పలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో…

చీనీ రైతులు కుదేలు

Feb 27,2024 | 21:52

ప్రజాశక్తి – సింహాద్రిపురం తమ పరిస్థితి దయనీయంగా మారిందని చీనీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులివెందుల నియోజవర్గంలోని సింహాద్రిపురం, తొండూరు, లింగాల, వేముల, పులివెందుల, జమ్మలమడుగు…

బేవరేజ్‌ హమాలీలకు కూలి రేట్లు పెంచాలి – సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌

Feb 27,2024 | 21:51

ప్రజాశక్తి – కడప అర్బన్‌ రాష్ట్రవ్యాప్తంగా ఐఎంల్‌ డిపోలో పనిచేస్తున్న బేవరేజ్‌ హమాలీ కార్మికులకు ఎగుమతి రేట్లు గత అక్టోబర్‌లో పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, హామీని…

పనులు వేగవంతం కావాలి : కలెక్టర్‌

Feb 27,2024 | 21:05

ప్రజాశక్తి – చక్రాయపేటరాయలసీమలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండి క్షేత్రంలో జరుగు తున్న పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ విజరురామరాజు సూచించారు. ఆ పనులను మంగళవారం కలెక్టర్‌, ఒఎస్‌డి…

టిడిపి మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లండి

Feb 27,2024 | 21:02

ప్రజాశక్తి – ముద్దనూరు రాష్ట్ర సంక్షేమం కోసం టిడిపి అమలు చేసే మేనిఫెస్టోను ప్రతిరోజూ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని జమ్మలమడుగు టిడిపి ఎమ్మెల్యే…

‘అధికార పార్టీవారికే పట్టాలవుతున్నాయి’

Feb 27,2024 | 21:00

ప్రజాశక్తి – జమ్మలమడుగు రూరల్‌ అధికార పార్టీ నాయకులకు ప్రభుత్వ భూములనే అధికారులు పట్టా భూములుగా మారుస్తున్నారని సిపిఎం పట్టణ కార్యదర్శి ఏసుదాసు అన్నారు. మంగళవారం స్థానిక…

బుజ్జగింపులు..సంప్రదింపులు

Feb 26,2024 | 21:32

పోటాపోటీ ఎత్తుగడల్లో వైసిపి, టిడిపి28న సతీష్‌రెడ్డి కార్యకర్తల సమావేశం మాజీ ఎమ్మెల్యేలు ద్వారక, రమేష్‌రెడ్డి వైఖరులపై సర్వత్రా చర్చ ప్రజాశక్తి – కడప ప్రతినిధిజిల్లాలో బుజ్జగింపుల పర్వం…

బిజెపి ప్రభుత్వానికి గోరి కట్టాలి

Feb 26,2024 | 21:30

రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరయ్య ప్రజాశక్తి – కడప అర్బన్‌ రైతులు పండించిన అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని రైతులు ఆందోళన…

సుందరయ్య నగర్‌లో సమస్యలను పరిష్కరించాలి

Feb 26,2024 | 21:28

– సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ ప్రజాశక్తి – మైదుకూరు మున్సిపల్‌ పరిధిలోని 22వ వార్డులో సుందరయ్య నగర్‌ వాసుల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి…