సమస్యలు పరిష్కరించే వరకూ ఆందోళన
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ వైఎస్ఆర్ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న…
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ వైఎస్ఆర్ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న…
ప్రజాశక్తి – పులివెందుల రూరల్దేశవ్యాప్తంగా గ్రామీణ తపాలా శాఖ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె బుధవారానికి రెండోరోజుకు చేరుకుంది. స్థానిక తపాలాశాఖ ప్రధాన…
ప్రజాశక్తి – కొండాపురం ప్రజల సమస్యలు, ముఖ్యంగా గండికోట ముంపువాసుల సమస్యలు నేటి పాలకులకు పట్టవా అని జమ్మలమడుగు టిడిపి ఇన్ఛార్జి చదిపిరాళ్ల భూపేష్రెడ్డి ప్రశ్నించారు. గండికోట…
ప్రజాశక్తి – కడప రానున్న సాధారణ ఎన్నికలను జిల్లాలో పకడ్బందీగా, బాధ్యతగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వి.విజరు రామరాజు నోడల్ అధికారులను ఆదేశించారు. బుధవారం…
ప్రజాశక్తి – వేంపల్లె : అంగన్వాడీ కార్యకర్తలకు సిఎం జగన్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు అనుబంధ సంఘమైన అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి…
ప్రజాశక్తి – వేంపల్లె : అంగన్వాడీలకు సిఎం జగన్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎఐటియుసి జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ కెసి బాదుల్లా డిమాండ్…
ప్రజాశక్తి-కొండాపురం (కడప) : గండికోట ముంపు వాసులకు పరిహారం చెల్లించాలంటూ … గ్రామస్తులు ఎంపి అవినాష్ రెడ్డికి సోమవారం వినతిపత్రాన్ని సమర్పించారు. గండికోట ప్రాజెక్టులో ముంపునకు గురైన…
ప్రజాశక్తి – కడప అర్బన్ పింగళి సూరన కళాపూర్ణోదయంపై ‘కవిత్వతత్వ విచారం’ అనే తొలి విమర్శ గ్రంథాన్ని రచించిన డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి తెలుగు సాహిత్య విమర్శకు…
ప్రజాశక్తి – కడప అర్బన్ వై.ఎస్. రాజశేఖర్రెడ్డి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి ప్రజా రంజక పాలన చేస్తారని ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే, పరిపాలన అవగాహన రాహిత్యంతో…