వైయస్ఆర్-కడప

  • Home
  • సమస్యలు పరిష్కరించే వరకూ ఆందోళన

వైయస్ఆర్-కడప

సమస్యలు పరిష్కరించే వరకూ ఆందోళన

Dec 13,2023 | 21:22

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ వైఎస్‌ఆర్‌ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న…

కొనసాగుతున్న తపాలా ఉద్యోగుల సమ్మె

Dec 13,2023 | 21:20

ప్రజాశక్తి – పులివెందుల రూరల్‌దేశవ్యాప్తంగా గ్రామీణ తపాలా శాఖ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె బుధవారానికి రెండోరోజుకు చేరుకుంది. స్థానిక తపాలాశాఖ ప్రధాన…

ముంపువాసుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా..?

Dec 13,2023 | 21:18

ప్రజాశక్తి – కొండాపురం ప్రజల సమస్యలు, ముఖ్యంగా గండికోట ముంపువాసుల సమస్యలు నేటి పాలకులకు పట్టవా అని జమ్మలమడుగు టిడిపి ఇన్‌ఛార్జి చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి ప్రశ్నించారు. గండికోట…

ఎన్నికల విధులను బాధ్యతగా చేపట్టాలి : కలెక్టర్‌

Dec 13,2023 | 21:15

ప్రజాశక్తి – కడప రానున్న సాధారణ ఎన్నికలను జిల్లాలో పకడ్బందీగా, బాధ్యతగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ వి.విజరు రామరాజు నోడల్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం…

అంగన్వాడిలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

Dec 13,2023 | 16:36

ప్రజాశక్తి – వేంపల్లె : అంగన్వాడీ కార్యకర్తలకు సిఎం జగన్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు అనుబంధ సంఘమైన అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి…

సిఎం జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి

Dec 12,2023 | 15:12

ప్రజాశక్తి – వేంపల్లె : అంగన్వాడీలకు సిఎం జగన్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎఐటియుసి జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ కెసి బాదుల్లా డిమాండ్…

గండికోట ముంపు వాసులకు పరిహారం చెల్లించండి : ఎంపి అవినాష్‌కు గ్రామస్తుల వినతి

Dec 11,2023 | 14:09

ప్రజాశక్తి-కొండాపురం (కడప) : గండికోట ముంపు వాసులకు పరిహారం చెల్లించాలంటూ … గ్రామస్తులు ఎంపి అవినాష్‌ రెడ్డికి సోమవారం వినతిపత్రాన్ని సమర్పించారు. గండికోట ప్రాజెక్టులో ముంపునకు గురైన…

తెలుగు సాహిత్య విమర్శకు ఆద్యులు ‘కట్టమంచి’

Dec 10,2023 | 21:10

ప్రజాశక్తి – కడప అర్బన్‌ పింగళి సూరన కళాపూర్ణోదయంపై ‘కవిత్వతత్వ విచారం’ అనే తొలి విమర్శ గ్రంథాన్ని రచించిన డాక్టర్‌ కట్టమంచి రామలింగారెడ్డి తెలుగు సాహిత్య విమర్శకు…

జగన్‌ పాలనతో రాష్ట్రం సర్వనాశనం

Dec 10,2023 | 21:06

ప్రజాశక్తి – కడప అర్బన్‌ వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి కుమారుడుగా జగన్మోహన్‌ రెడ్డి ప్రజా రంజక పాలన చేస్తారని ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే, పరిపాలన అవగాహన రాహిత్యంతో…