వైసిపి ప్రభుత్వంలోనే బిసిలకు న్యాయం
ప్రజాశక్తి – కడప ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే బిసిలకు న్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా, ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి,…
ప్రజాశక్తి – కడప ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే బిసిలకు న్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా, ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి,…
ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతు, కార్మిక సంఘాల నాయకుల నిరసన ప్రజాశక్తి – కడప అర్బన్ రైతుల పట్ల నరేంద్రమోడీ ప్రభుత్వం నిరంకుశత్వం, కర్కషంగా వ్యవహరిస్తోందని, ప్రతి…
ప్రజాశక్తి – బద్వేలు సమస్త కార్మిక వర్గానికి ఏకైక జాతిపిత కార్ల్మార్క్స్ అని సిపిఎం పట్టణ నాయకులు ముడియం చిన్ని పేర్కొన్నారు. గురువారం మార్క్స్ 142 వర్ధంతి…
ప్రజాశక్తి – కడప అర్బన్ పేద మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఇబిసి నేస్తం లక్ష్యమని జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం…
ప్రజాశక్తి – కడప లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని, ఆడ పిల్లల శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీనియర్ సివిల్…
ప్రజాశక్తి-కడప గత ప్రభుత్వాలు, నాయకులు అసూయ చెందేలా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అభివద్ధి చేస్తున్నారని డిప్యూటీ సిఎం అంజాద్బాషా పేర్కొన్నారు. గురువారం స్థానిక పాలంపల్లె, రూకవారిపల్లెలో…
ప్రజాశక్తి-సంబేపల్లి (రాయచోటి) మండలంలోని పెద్దబిడికి సమీపంలోని చెరువులో ఉపాధి హామీ పథకం ద్వారా పర్కులేషన్ ట్యాంకు, ట్యాంక్ బండ్ ఏర్పాటుకు తగిన ప్రతిపా దనలు సమర్పించాలని డ్వామా…
ప్రజాశక్తి-కడప అర్బన్ విలువలతో కూడిన జీవిత సారాంశాలను సరళమైన కవితా, సాహి త్య సంపుటిగా.. సమాజానికి అందించిన గొప్ప రచయిత్రి మొల్లమాంబ అని.. ఆమె రచనలు అజరామరమని…
ప్రజాశక్తి కడప అర్బన్ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) నిబం ధనల నోటిఫికేషన్ను పౌరసత్వాన్ని మతపరమైన గుర్తింపుతో ముడిపెట్టడం, రాజ్యాంగ విరుద్ధమైన సిఎఎను అమలు…