వైయస్ఆర్-కడప

  • Home
  • వైసిపి గూటికి సతీష్‌రెడ్డి- సిఎం సమక్షంలో చేరిక

వైయస్ఆర్-కడప

వైసిపి గూటికి సతీష్‌రెడ్డి- సిఎం సమక్షంలో చేరిక

Mar 1,2024 | 21:35

ప్రజాశక్తి – కడప ప్రతినిధి శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ ఎస్‌.వి.సతీష్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి,…

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : సిఐటియు

Mar 1,2024 | 21:35

ప్రజాశక్తి – కడప అర్బన్‌ విజయనగరం జిల్లాలో ఉన్న మహారాజా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్మెంట్‌ ప్రయివేట మెడికల్‌ కళాశాలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా…

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం ప్ర

Feb 29,2024 | 21:19

జాశక్తి – కడప అర్బన్‌ ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు అధికారులు సర్వసిద్దం చేశారు. ఈనెల ఒకటి నుంచి పరీక్షలు ప్రారంభమై 20న ముగుస్తాయి. 152 కళాశాలల నుంచి…

నిబంధనలు పక్కాగా అమలు చేయాలి

Feb 29,2024 | 21:18

ప్రజాశక్తి – కడప రానున్న సాధారణ, పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ నిబంధలను పక్కాగా అమలు చేయలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌…

ఎగుమతి కూలి రేట్లు పెంచాలి- రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వి.సుబ్బారెడ్డి

Feb 29,2024 | 21:16

డిమాండ్‌ప్రజాశక్తి – కడప అర్బన్‌ బేవరేజ్‌ హమాలీలకు ఎగుమతి కూలి రేట్లు పెంచాలని హమాలీ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌. సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం ఐఎంఎల్‌…

దేశాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం

Feb 29,2024 | 21:15

ప్రజాశక్తి-కాశినాయన దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ పార్టీతో సాధ్యమ వుతుందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌.డి .విజయ జ్యోతి పేర్కొన్నారు గురువారం ఆమె…

రాముడు రాణించేనా?

Feb 28,2024 | 21:11

ప్రజాశక్తి – కడప ప్రతినిధిరాయచోటిలో టిడిపి రాణిం చడంపై ఆసక్తికరచర్చ నడుస్తోంది. టిడిపి అభ్యర్థిగా మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ఆర్‌.రమేష్‌రెడ్డి, ద్వారక నాధరెడ్డి, యువ నాయకులు…

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి

Feb 28,2024 | 21:08

ప్రజాశక్తి-కడప అర్బన్‌ జిల్లాలో నూతన పరిశ్రమల స్థాపన కోసం ఔత్సాహికులకు మరింత ప్రోత్సాహాన్ని అందించాలని కలెక్టర్‌ వి. విజరు రామరాజు డిఐఈపిసి సభ్యులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని…

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : కలెక్టర్‌

Feb 28,2024 | 21:07

ప్రజాశక్తి-కడప అర్బన్‌ రైతు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కలెక్టర్‌ వి.విజరు రామరాజు అన్నారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కౌలు రైతులకు పిఎం…