వైయస్ఆర్-కడప

  • Home
  • విద్యా రంగ సమస్యలపై అలుపెరగని పోరాటం

వైయస్ఆర్-కడప

విద్యా రంగ సమస్యలపై అలుపెరగని పోరాటం

Dec 30,2023 | 21:11

ఎస్‌ఎఫ్‌ఐ 54వ ఆవిర్భావ దినోత్సవంలో నాయకులుప్రజాశక్తి- జమ్మలమడుగు భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) 1970 డిసెంబర్‌ 30న కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో చిన్న విద్యార్థి సంఘంగా ఏర్పడి…

ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి

Dec 29,2023 | 21:20

ప్రజాశక్తి – కడప అర్బన్‌ మున్సిపల్‌ కార్మికులను మోసం చేస్తున్న సిఎం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ నాయకులు…

బాధితులకు న్యాయం చేస్తాం : ఆర్‌డిఒ

Dec 29,2023 | 21:18

ప్రజాశక్తి-చెన్నూరు కడప -కర్నూలు జాతీయ రహదారి చెన్నూరు కొత్త రోడ్డు వద్ద జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఇళ్లు, ఇంటి స్థలాలు కోల్పోయిన ఇంటి…

మీరైనా ఆలకించరూ..

Dec 28,2023 | 21:22

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ కడప జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం నాటికి 17వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న…

విద్యార్థులను శాస్త్రవేత్తలుగా చేయడమే లక్ష్యం

Dec 28,2023 | 21:20

రాష్ట్ర స్థాయి సైన్స్‌ ఫెయిర్‌ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సిఎం ప్రజాశక్తి – కడప భవిష్యత్‌లో విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా ఆకాక్షించారు. గురువారం స్థానిక…

ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి

Dec 28,2023 | 21:19

ప్రజాశక్తి – కడప ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్మోహన్‌రెడ్డి తక్షణం నెరవేర్చి మాట నిలబెట్టుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కామనూరు శ్రీనివాసులురెడ్డి అన్నారు. మున్సిపల్‌ కార్మికులు…

పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి

Dec 28,2023 | 20:57

– గ్రామ పంచాయతీ కార్మికుల జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబుప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ గ్రామ పంచాయతీ, కార్మికులు, గ్రీన్‌ అంబాసిడర్లు, ఎన్‌ఎంఆర్‌ సిబ్బందికి బకాయి వేతనాలు…

కుష్టు వ్యాధి రహిత సమాజమే లక్ష్యం

Dec 28,2023 | 20:36

ప్రజాశక్తి – చాపాడు కుష్టు వ్యాధి రహిత సమాజమే లక్ష్యమని జిల్లా కుష్టు వ్యాధి నివారణ అధికారి డాక్టర్‌ రవిబాబు తెలిపారు. చాపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని…

క్రీడలతో మానసికోల్లాసం : జెసి

Dec 28,2023 | 20:34

ప్రజాశక్తి – ముద్దనూరు క్రీడలతో శారీరక ధృఢత్వంతోపాటు మానసకోల్లాసం కలుగుతుందని జాయింట్‌ కలెక్టర్‌ గణేష్‌ కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జరుగుతున్న…