కోనసీమ

  • Home
  • ఎయిడ్స్‌ నియంత్రణపై అవగాహన

కోనసీమ

ఎయిడ్స్‌ నియంత్రణపై అవగాహన

Dec 1,2023 | 17:10

  అమలాపురంలో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం ప్రజాశక్తి-యంత్రాంగం ఎయిడ్‌ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పలుచోట్ల అవగాహనా ర్యాలీలు నిర్వహించారు.అమలాపురం ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్క రించుకొని…

పరం జ్యోతి ఆశయాలు కొనసాగిద్దాం

Dec 1,2023 | 16:52

ద్రాక్షారామంలో వర్ధంతి సభ ప్రజాశక్తి-రామచంద్రపురం : దేశంలో భూమి, భుక్తి, విముక్తి సాధనతోనే సమసమాజ స్థాపన అని నమ్మి తుది శ్వాస వరకు విప్లవ పంథాలోనే పయనించిన…

రెండవ రోజుకు కాంప్లెక్స్‌ నిర్వహణ

Nov 30,2023 | 17:00

సమావేశంలో మాట్లాడుతున్న ఎంఇఒ ప్రజాశక్తి-మండపేట పట్టణ పరిధిలో గౌతమి మున్సిపల్‌ స్కూల్‌, మండలంలోని ద్వారపూడి గ్రామంలో బాలుర ఉన్నత పాఠశాల్లో జరుగుతున్న ప్రాథమిక, అప్పర్‌ ప్రైమరీ స్థాయిల్లో…

అర్హులంతా ఓటు నమోదుచేసుకోవాలి

Nov 30,2023 | 16:30

విద్యార్థులకు ఓటు నమోదుపై అవగాహన కల్పిస్తున్న తహశీల్దార్‌ వెంకటేశ్వరి ప్రజాశక్తి-ఉప్పలగుప్తం 18 ఏళ్లు దాటిన విద్యార్థులంతా చైతన్యంగా ఓటు నమోదుకు ముందుకు రావాలని తహశీల్దార్‌ జవ్వాది వెంకటేశ్వరి…

మహిళా స్వశక్తి భవనాన్ని ప్రారంభించాలి

Nov 30,2023 | 16:28

సాధారణకౌన్సిల్‌ సమావేశంలోమాట్లాడుతున్న ఎంఎల్‌ఎ వేగుళ్ల ప్రజాశక్తి-మండపేట స్థానిక 20వ వార్డు గొల్లపుంత కాలనీలో నిర్మించిన మహిళా స్వశక్తి భవనాన్ని వెంటనే ప్రారంభించాలని ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు.…

రబీకి సన్నద్ధం కావాలి : కలెక్టర్‌

Nov 29,2023 | 17:14

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ శుక్లా ప్రజాశక్తి-అమలాపురం జిల్లాలో ఖరీఫ్‌ కోతలు పూర్తయినందున రబీ సంబంధించి వరి విత్తనాలు చల్లుకొనే విధంగా రైతులు సన్నద్ధం కావాలని జిల్లా…

‘రెడ్‌క్రాస్‌’కు ప్రజలు సహకరించాలి

Nov 29,2023 | 16:31

జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లాతో రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యులు ప్రజాశక్తి -అమలాపురం సేవా దక్పథంతో పనిచేసే రెడ్‌ క్రాస్‌ సంస్థకు ఇతోథికంగా సహకారం అందిస్తే సామాన్య…

‘స్పందన’లో ప్రజా సమస్యలకు పరిష్కారం

Nov 29,2023 | 16:21

స్పందనలో అర్జీలు స్వీకరిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ ప్రజాశక్తి-అమలాపురం స్పందన -జగనన్నకు చెబుదాం కు వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా అధికారులను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌…

రాత్రి వేళల్లో పోలీస్ ప్రత్యేక నిఘా

Nov 29,2023 | 15:14

ఎస్ఐ శ్రీను నాయక్ ప్రజాశక్తి – ఆలమూరు : మండలంలోని రహదారులపైనా, గ్రామాల్లోను రాత్రి వేళల్లో పోలీసుల ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆలమూరు ఎస్సై ఎల్.శ్రీను…