కోనసీమ

  • Home
  • బెస్ట్ డైరీ ఫార్మర్ అవార్డులు అందుకున్న పాపారావు

కోనసీమ

బెస్ట్ డైరీ ఫార్మర్ అవార్డులు అందుకున్న పాపారావు

Apr 27,2024 | 15:48

ప్రజాశక్తి – ఆలమూరు : ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వి.వి.గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రానికి చెందిన ప్రముఖ…

పరిసరాల పరిశుభ్రతతో వ్యాధుల నిర్మూలన

Apr 26,2024 | 18:21

చెముడులంకలో వైద్యపరీక్షలు చేస్తున్న వైద్యాధికారి డాక్టర్‌ సువర్చల ప్రజాశక్తి-ఆలమూరు పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు నివారించుకోవచ్చని పిహెచ్‌సి వైద్యాధికారులు డాక్టర్‌ సువర్చల, డాక్టర్‌ మల్లిఖార్జునరావు, డాక్టర్‌ భవాని శంకర్‌…

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలి

Apr 26,2024 | 18:18

సమావేశంలో పాల్గొన్న ఎంపిపి, అధికారులు తదితరులు ప్రజాశక్తి-ముమ్మిడివరం వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని ముమ్మిడివరం ఎంపిపి కోలా గంగాభవాని సూచించారు. మండల పరిషత్‌…

గుమ్మిలేరు నుంచి బండారు ఎన్నికల ప్రచారం

Apr 26,2024 | 15:31

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : మండలంలోని గుమ్మిలేరు నుంచి జనసేన ఇంఛార్జీ బండారు శ్రీనివాస్‌, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలసి టీడీపీ, జనసేన,…

ఎమ్మెల్సీ తోటవి చౌకబారు విమర్శలు : దొరబాబు

Apr 26,2024 | 15:28

ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పై కళ్లుండే వైసిపి నాయకులు విమర్శలు చేస్తున్నారా అని మండపేట నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షులు మందపల్లి…

ఆరోగ్య వైద్య శిబిరంలో 257 మందికి పరీక్షలు

Apr 26,2024 | 15:25

ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : ఉచిత ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం వెలంపాలెం లోని రెసిడెన్షియల్‌ స్కూల్‌ ప్రాంగణం లో శుక్రవారం ఏర్పాటు చేశారు. వైద్య శిబిరం లో…

జేఈఈ మెయిన్స్‌ లో సంతోష్‌ కు ఆలిండియా 368 ర్యాంకు

Apr 26,2024 | 15:21

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : మండలంలోని చెముడులంకకు చెందిన కోటా రైస్‌ వ్యాన్‌ డ్రైవర్‌ గారపాటి త్రిమూర్తులు కుమారుడు వీర సత్య సంతోష్‌ ఇటీవల వెలువడిన…

హోమ్‌ ఓటింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలి

Apr 25,2024 | 23:49

కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ప్రజాశక్తి-అమలాపురం పోలింగ్‌ కేంద్రాలకు రాలేని స్థితిలో ఉన్న వయో వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచి ఓటింగ్‌ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌…

నవోదయకు నేతాజీ స్కూల్‌ విద్యార్థిని ఎంపిక

Apr 25,2024 | 13:23

ప్రజాశక్తి-ఆలమూరు : జవహార్‌ నవోదయకు మండలంలోని చెముడులంక నేతాజీ(ఇఎమ్‌) స్కూల్‌ విద్యార్థిని బడుగు జ్యోష్న 2023 – 24 సంవత్సరానికి ఎంపికయినట్లు నేతాజీ స్కూల్‌ కరస్పాండెంట్‌ యెరుబండి…