కోనసీమ

  • Home
  • కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన

కోనసీమ

కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన

Jan 26,2024 | 23:59

అమలాపురంలోని గడియార స్తంభం సెంటర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రజాశక్తి-అమలాపురం బిజెపి మతోన్మాద, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్‌ మోరా, కార్మిక,…

వాడవాడలా “రిపబ్లిక్ డే” వేడుకలు

Jan 26,2024 | 16:39

ప్రజాశక్తి – ఆలమూరు : 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మండల పరిధిలోని వాడవాడలా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మండల పరిషత్ కార్యాలయం వద్ద…

అగ్ని ప్రమాద బాధితులకు రూ.50 వేలు ఆర్థిక సాయం

Jan 26,2024 | 16:38

ప్రజాశక్తి-అమలాపురం రూరల్ : అగ్నిప్రమాదంలో నిరాశ్రయులైన జనసైనికుని కుటుంబానికి అమలాపురం పార్లమెంట్ జనసేన పార్టీ ఇంఛార్జి డి ఎం ఆర్ శేఖర్ శుక్రవారం రూ.50 వేలు ఆర్ధిక…

పలువురు అధికారులకు ఉత్తమ సేవా అవార్డులు

Jan 26,2024 | 14:17

ప్రజాశక్తి-మండపేట : విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి పినిపే విశ్వరూపం, జిల్లా కలెక్టర్ హిమన్స్ శుక్ల  చేతుల మీదుగా…

కొత్తపేట ఆర్డీవో ముక్కంటికి ఉత్తమ సేవా పురస్కారం

Jan 26,2024 | 12:45

కలెక్టర్ హిమాన్ష్ శుక్లా, మంత్రి విశ్వరూప్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం ప్రజాశక్తి-కొత్తపేట : కొత్తపేట ఆర్డీవో ఎం.ముక్కంటి కు ఉత్తమ సేవా పురస్కారం లభించింది.…

‘నాడు సిద్ధం-నేడు సిద్ధం’ విజయవంతానికి పిలుపు

Jan 25,2024 | 17:23

వైసిపి కార్యకర్తలతో మాట్లాడుతున్న సూర్యప్రకాష్‌ ప్రజాశక్తి-రామచంద్రపురం ఏలూరులో ఈ నెల 30న సిఎం జగన్‌ ఏర్పాటు చేసిన నాడు సిద్ధం-నేడు సిద్ధం అనే కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు…

దళితులపై వివక్ష ప్రదర్శిస్తే తగు చర్యలు

Jan 25,2024 | 17:14

మాట్లాడుతున్న ఎస్‌సి కమిషన్‌ సభ్యులు ఆనంద్‌ ప్రకాష్‌ ప్రజాశక్తి-అమలాపురం రూరల్‌ ప్రభుత్వం, రాజ్యాంగం, చట్టం ఆయా వ్యవస్థల నిర్వహణలో దళిత వర్గాలకు ఎక్కడైనా వివక్షకు గురైన వారు…

ఓటర్ల దినోత్సవంపై అవగాహన

Jan 25,2024 | 17:20

అమలాపురంలో ప్రతిజ్ఞ చేస్తున్న కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తదితరులు ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో అవగాహన ర్యాలీలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్‌ సిటిజన్‌లను…

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం

Jan 25,2024 | 11:58

ప్రజాశక్తి-మండపేట : ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం అని 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటుహక్కు పొంది తప్పనిసరిగా  వినియోగించుకోవాలని తాసిల్దార్ టి ఆర్ రాజేశ్వరరావు, మున్సిపల్…