కోనసీమ

  • Home
  • రబీ పనుల్లో బిజీగా రైతులు

కోనసీమ

రబీ పనుల్లో బిజీగా రైతులు

Dec 4,2023 | 22:23

ప్రజాశక్తి-మండపేట ఖరీఫ్‌ సీజన్‌లో వరి దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో ఇప్పటికే ధాన్యం విక్రయించిన రైతులు రబీ పంట కోసం సిద్ధమవుతున్నారు. వ్యవసాయ అధికారుల సూచనలు మేరకు గత…

ఎస్‌ఆర్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభం

Dec 4,2023 | 22:22

ప్రజాశక్తి-అమలాపురంఅమలాపురంలో ఎస్‌ఆర్‌ షాపింగ్‌ మాల్‌ 12వ బ్రాంచ్‌ను నిర్వాహకులు సోమవారం ఘనంగా ప్రారంభించారు. షాపింగ్‌ మాల్‌ను మంత్రి విశ్వరూప్‌ ప్రారంభించారు. అమలాపురం ఎంపీ అనురాధ పట్టుచీరల సెక్షన్‌,…

ఫార్మసీ విద్య ద్వారా పలు అవకాశాలు

Dec 4,2023 | 22:20

ప్రజాశక్తి-రావులపాలెంఫార్మసీ విద్యని అభ్యసించడం ద్వారా అనేక ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. రావులపాలెంలోని లిధియా కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీలో మొదటి…

క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణించాలి

Dec 4,2023 | 22:18

ప్రజాశక్తి-అమలాపురం ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొని జాతీయ స్థాయిలో రాణించాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా యువతకు పిలుపు నిచ్చారు. ఆడుదాం ఆంధ్ర రాష్ట్రవ్యాప్త…

ముంచుకొస్తున్న మిచౌంగ్

Dec 4,2023 | 22:17

ప్రజాశక్తి-యంత్రాంగం మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో సోమవారం ఉదయం నుంచి ఎడతెరపి లేని భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. అధికారులు సహాయక చర్యలపై కసరత్తు చేస్తున్నారు. రామచంద్రపురంలో ఉదయం…

దళితులపై పెరుగుతున్న దాడులు

Dec 3,2023 | 22:46

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, యు.కొత్తపల్లివైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. యువగళం…

కాంగ్రెస్‌ శ్రేణుల సంబరాలు

Dec 3,2023 | 22:42

ప్రజాశక్తి – అంబాజీపేట, ముమ్మిడివరంతెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం అంబాజీపేట సెంటర్లో పార్టీ శ్రేణులు స్వీట్లు పంచి…

చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే వేగుళ్ల

Dec 3,2023 | 22:40

ప్రజాశక్తి-మండపేటతెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబును ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వరరావు విజయవాడలో మర్యాదపూర్వకంగా ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా మండపేట నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, ఉమ్మడి గోదావరి…

వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించాలి

Dec 3,2023 | 22:37

ప్రజాశక్తి-యంత్రాంగం వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని పలువురు డిమాండ్‌ చేశారు. ఆదివారం ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహించారు. రామచంద్రపురం వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు…