కోనసీమ

  • Home
  • పార్లమెంటుకి వన్ని తెచ్చిన మహా నాయకుడు బాలయోగి

కోనసీమ

పార్లమెంటుకి వన్ని తెచ్చిన మహా నాయకుడు బాలయోగి

Mar 3,2024 | 18:25

అంబాజీపేట లో బాలయోగి విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న టిడిపి, జనసేన శ్రేణులు ప్రజాశక్తి-అంబాజీపేట పార్లమెంటు స్పీకర్‌ పదవికి వన్నెతెచ్చిన మహా నాయకుడు జిఎంసి.బాలయోగి అని టిడిపి అధికార…

పల్స్‌ పోలియో పైఅవగాహనా ర్యాలీ

Mar 2,2024 | 19:08

లూటుకుర్రు పి హెచ్‌సి పరిధిలో అవగాహనా ర్యాలీ ప్రజాశక్తి-మామిడికుదురు లూటుకుర్రు పిహెచ్‌సి వైద్యాధికారులు డాక్టర్‌ డివి.సత్యం, డాక్టర్‌ స్పందన ఆధ్వర్యంలో శనివారం రాజోలు రోటరీ క్లబ్‌ పల్స్‌…

మేదర్ల సమస్యల పరిష్కారానికి కృషి

Mar 2,2024 | 19:05

మేదర్ల కార్మికులతో మాట్లాడుతున్న సూర్య ప్రకాష్‌ ప్రజాశక్తి -రామచంద్రపురం మేదర్లు ఎదుర్కొ ంటున్న సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామని వైసిపి ఇన్చార్జి పిల్లి సూర్యప్రకాష్‌ హామీ ఇచ్చారు.…

అభివృద్ధి, సంక్షేమానికే ప్రభుత్వ ప్రాధాన్యత

Mar 2,2024 | 19:03

అంబేద్కర్‌ కమ్యూనిటీ హాల్‌ ప్రారంభ సభలో మాట్లాడుతున్న మంత్రి విశ్వరూప్‌ ప్రజాశక్తి-ఉప్పలగుప్తం అభివృద్ధి, సంక్షేమానికే తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే…

రాజోలు తహశీల్దార్‌గా గోపాలకృష్ణ

Mar 2,2024 | 16:24

ప్రజాశక్తి-రాజోలు (కోనసీమ) : రాజోలు మండల తహశీల్దార్‌గా ఎ.గోపాలకృష్ణ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా ఆయన ఇక్కడికి విచ్చేశారు. ఆలమూరు తహశీల్దార్‌గా విధులు నిర్వహించి…

వీల్స్‌ ఇండియా ఉద్యోగాలకు 8 మంది ఎంపిక

Mar 2,2024 | 14:22

ప్రజాశక్తి రామచంద్రపురం (కోనసీమ) : రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు 8 మంది వీల్స్‌ ఇండియా కంపెనీ ఉద్యోగాలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్‌ సముద్రాల రామారావు తెలిపారు.…

నవతరం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజు

Mar 2,2024 | 13:19

ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : పట్టణానికి చెందిన నందికోళ్ళ.రాజుకు నవతరం పార్టీ ఎమ్మెల్యే టికెట్‌ ప్రకటించింది. ఈ మేరకు రాజు శనివారం మీడియాతో మాట్లాడుతూ … తనకు టికెట్‌…

పట్టణంలో బిసివై కార్యాలయంప్రారంభం

Mar 1,2024 | 16:42

పట్టణంలో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన బిసివై  పార్టీ అభ్యర్థి బర్ల శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రజాశక్తి-రామచంద్రపురం పట్టణంలో భారత చైతన్య యువజన పార్టీ (బిసివైౖ) ఎన్నికల కార్యాలయాన్ని శుక్రవారం…

‘ సేవా మిత్ర’లకు అభినందన సభ

Mar 1,2024 | 16:39

సర్పంచ్‌ సతీష్‌ కుమారి ఆధ్వర్యంలో సిఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం ప్రజాశక్తి-రామచంద్రపురంగ్రామాల్లో సేవలందిస్తున్న సేవా మిత్రులకు ప్రభుత్వం నగదు పురస్కారాలు అందిస్తూ ప్రోత్సహిస్తుందని ప్రతిభ కనబరిచిన వారు…