కోనసీమ

  • Home
  • అంబేద్కర్, బాబు జగజీవన్ రావ్ విగ్రహాలు ఏర్పాటు

కోనసీమ

అంబేద్కర్, బాబు జగజీవన్ రావ్ విగ్రహాలు ఏర్పాటు

Dec 6,2023 | 16:09

ప్రజాశక్తి-మండపేట : పట్టణంలో వాణీమహల్ జంక్షన్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్, మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల ఏర్పాటు చేయడం…

సమాజానికి అంబేద్కర్ సూచించిన మార్గం ఆదర్శనీయం

Dec 6,2023 | 16:06

ప్రజాశక్తి – అంబాజీపేట : భారతీయ సమాజానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శనీయమని ఎంఈఓ -1 కాండ్రేగుల వెంకటేశ్వరరావు అన్నారు. అంబాజీపేట మండల…

మండపేటలో తుఫాను బీభత్సం

Dec 6,2023 | 11:26

ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్‌ కోనసీమ) : మండపేట పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తుఫాన్‌ బీభత్సం సఅష్టించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించుకోవడంతో పాటు మంగళవారం రాత్రి…

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

Dec 5,2023 | 23:58

  సిహెచ్‌సిలో సమస్యలుతెలుసుకుంటున్న ఎంఎల్‌ఎ ప్రజాశక్తి-కపిలేశ్వరపురం ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలను పొందాలని ఎంఎల్‌ఎ వేగుళ్ళ జోగేశ్వరరావు వైద్య ఆరోగ్య…

అంగన్‌వాడీల సమ్మె జయప్రదానికి పిలుపు

Dec 5,2023 | 23:55

  అమలాపురంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న బేబీ రాణి ప్రజాశక్తి-అమలాపురం డిసెంబర్‌8న జరిగే అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెలర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెను జయప్రదం చేయాలని…

ముంచిన మిచౌంగ్‌

Dec 5,2023 | 23:53

అల్లవరం మండలం రెల్లిగడ్డ లో పంట పొలాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, మంత్రి విశ్వరూప్‌   ప్రజాశక్తి-యంత్రాంగం గత కొద్ది రోజలుగా రాష్ట్రానికి వణికించిన మిచౌంగ్‌…

నష్టపోయిన వరి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : మాజీమంత్రి గొల్లపల్లి

Dec 5,2023 | 15:03

ప్రజాశక్తి -మామిడికుదురు (అంబేద్కర్ కోనసీమ జిల్లా) : మిచౌంగ్ తుఫాను వల్ల నష్టపోయిన వరి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు డిమాండ్…

దుప్పిని స్వాధీనం చేసుకున్న అధికారులు

Dec 4,2023 | 22:28

ప్రజాశక్తి – సీతానగరంకుక్కల దాడిలో గాయపడిన దుప్పిని అటవీశాఖ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 1వ తేదీన అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం అటవీ…

స్పందనలో సమస్యలకు పరిష్కారం

Dec 4,2023 | 22:25

ప్రజాశక్తి-అమలాపురంఎంతోవ్యయ ప్రయాసల కోర్చి జగనన్నకి చెబుదాం స్పందన కార్యక్రమాలు విచ్చేసే అర్జీదారుల సమస్యలపై సానుకూలంగా స్పందించి సంతప్తికర స్థాయిలో అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అధికారులను…