కోనసీమ

  • Home
  • పోలీసులకు యోగాపై అవగాహనా సదస్సు

కోనసీమ

పోలీసులకు యోగాపై అవగాహనా సదస్సు

Mar 22,2024 | 16:18

యోగాసనాలు వేస్తున్న పోలీస్‌ సిబ్బంది ప్రజాశక్తి-అమలాపురం స్వామి వివేకానంద యోగా ఆశ్రమం గురువు డాక్టర్‌ జిమ్‌ యోగా శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌ నందు…

సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి

Mar 22,2024 | 13:31

ప్రజాశక్తి-మండపేట : ప్రభుత్వం అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల్లో అందిస్తున్న సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ సింహాచలం, హెల్త్ సూపర్వైజర్ సురేష్ అన్నారు. శుక్రవారం స్థానిక…

పోలీసులకు యోగ అవగాహన సదస్సు

Mar 22,2024 | 13:14

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం అడిషనల్ ఎస్పీ ఖాదర్ భాష ప్రజాశక్తి-అమలాపురం : శ్రీ స్వామి వివేకానంద యోగా ఆశ్రమం గురువు డాక్టర్ జిమ్ యోగా శ్రీనివాస్ ఆధ్వర్యంలో…

ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేయాలి 

Mar 22,2024 | 11:22

ప్రజాశక్తి-మండపేట : మండలంలోని ఏడిద సీతానగరం, కపిలేశ్వరపురం మండలంలోని టేకి గ్రామాలలో బూత్ ఇన్ ఛార్జ్ లు, కుటుంబ సాధికార సారధులు, నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో…

అంజు ఆసుపత్రి సేవలు ప్రశంసనీయం

Mar 21,2024 | 22:48

ప్రజాశక్తి -మామిడికుదురుఅంజు ఆసుపత్రిలో పేదలకు ఉచిత ఆపరేషన్‌ సేవలు అభినందనీయమని ప్రముఖ వైద్యులు డాక్టర్‌ కొమ్ముల వెంకట సత్యనారాయణ స్వామి అన్నారు. అంజు ఇంటర్నేషనల్‌ ఐ కేర్‌…

థారు బాక్సింగ్‌ ఛాంపియన్‌ అశోక్‌కు సత్కారం

Mar 21,2024 | 22:47

ప్రజాశక్తి-రాజోలుఇంటర్నేషనల్‌ థారు బాక్సింగ్‌ చాంపియన్‌ కొల్లాటి అశోక్‌ కు గురువారం మహాగజమాల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సోంపల్లి ఏఎమ్‌ఎస్‌ సెంటర్‌ వద్ద ఘన సత్కారం చేశారు.ఈ కార్యక్రమాని ఆంధ్రరత్న…

భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలి

Mar 21,2024 | 22:45

ప్రజాశక్తి-ఉప్పలగుప్తంభారత రాజ్యాంగాన్ని పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్‌పిఐ) రాష్ట్ర అధ్యక్షుడు డిబి లోక్‌ కోరారు. గొల్లవిల్లిలో గురువారం ఆర్‌పిఐ మండల అధ్యక్షుడు…

ఓటు ప్రజాస్వామ్య పరిరక్షణ ఆయుధం

Mar 21,2024 | 22:44

ప్రజాశక్తి-అమలాపురంఓటుతో దేశ భవిష్యత్తు నిర్దేశితం అవుతుందని దేశ భవిష్యత్తును మార్చేది ఓటేనని డిఆర్‌ఒ ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం స్థానిక జిఎంసి బాలయోగి స్టేడియంలో జిల్లా గ్రామీణ అభివద్ధి…

ప్రభుత్వ హాస్టల్లో సౌకర్యాల లేమి

Mar 21,2024 | 22:43

ప్రజాశక్తి-రామచంద్రపురంకె.గంగవరం మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్టల్‌లో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండటంతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. సుమారు 60 మంది విద్యార్థులు గల ఈ హాస్టల్‌…