కోనసీమ

  • Home
  • వైసిపి విజయానికి కృషి చేయాలి

కోనసీమ

వైసిపి విజయానికి కృషి చేయాలి

Mar 24,2024 | 17:11

మేము సిద్ధం కార్యక్రమంలో పట్టాభి తదితరులు ప్రజాశక్తి-మండపేట వైసిపి విజయం కోసం అందరూ కృషి చేయాలని జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి,…

క్షయ వ్యాధి నిర్మూలనపై అవగాహనా ర్యాలీలు

Mar 24,2024 | 17:09

మండపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ర్యాలీ ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలనా దినోత్సవాన్ని పురస్కరిచుకుని జిల్లాలో ఆదివారం ప్రభుత్వాసుపత్రుల వైద్యసిబ్బంది అవగాహనా ర్యాలీలు నిర్వహించారు. ప్రజాశక్తి-యంత్రాంగం…

మిధున్ రెడ్డి పర్యటన విజయవంతం చేయాలి: గొల్లపల్లి

Mar 24,2024 | 16:22

ప్రజాశక్తి-రాజోలు: ఈ నెల 26 న రాజోలు నియోజకవర్గంలో పర్యటించనున్న ఉభయగోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నియోజకవర్గ పర్యటనను విజయవంతం చేయాలని రాజోలు ఎమ్మెల్యే…

కుందూరులో క్షయ వ్యాధి దినోత్సవం

Mar 24,2024 | 11:56

ప్రజాశక్తి-రామచంద్రపురం : ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని కుందూరు ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో ఆదివారం నిర్వహించారు. టీబిని అరికట్టడం మన అందరి బాధ్యత అని క్షయ…

ఘనంగా మట్టల ఆదివారం పండుగ

Mar 24,2024 | 10:02

ప్రజాశక్తి-మండపేట : మండపేట పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో క్రైస్తవ మందిరాలలో ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని మట్టల ఆదివారం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు…

ముగిసిన పౌష్టికార పక్షోత్సవాలు

Mar 23,2024 | 16:01

పౌష్టికార పక్షోత్సవం ముగింపు కార్యక్రమంలో సిడిపిఓ తదితరులు ప్రజాశక్తి-మండపేట స్థానిక ప్రకాశం మున్సిపల్‌ పాఠశాలలో నిర్వహిస్తున్న మూడు అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికార పక్షోత్సవాలు  శనివారం ముగిశాయి. ఈ…

క్షయ వ్యాధి నిర్మూలన అందరి బాధ్యత

Mar 23,2024 | 15:59

కేశవరం లో క్షయవ్యాధి అవగాహనపై ర్యాలీ ప్రజాశక్తి-మండపేట క్షయ వ్యాధి నిర్మూలన అందరి బాధ్యత అని వైద్యులు రమ్యశ్రీ అన్నారు. శనివారం మండలంలోని కేశవరం గ్రామంలో ప్రపంచ…

ఒలింపియాడ్‌ లో శ్రీ చైతన్య విద్యార్థులకు బంగారు పతకాలు

Mar 23,2024 | 15:58

సాధించిన పతకాలు, ప్రశంసా పత్రాలతో విద్యార్థులు ప్రజాశక్తి-మండపేట దేశవ్యాప్తంగా నిర్వహించిన 2023-2024 విద్యా సంవత్సరం యూనిఫైడ్‌ కౌన్సిల్‌ సంస్థ వారు నిర్వహించిన నేషనల్‌ సైన్స్‌ టాలెంట్‌ సర్చ్‌…

పౌష్టికాహారంతో ఆరోగ్యవంతమైన జీవితం

Mar 23,2024 | 15:19

ముగిసిన పౌష్టికార పక్షోత్సవం వారోత్సవాలు ప్రజాశక్తి-మండపేట : గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యవంతులుగా జీవించాలని ఐసిడిఎస్ కపిలేశ్వరపురం ప్రాజెక్ట్ సిడిపిఓ గజలక్ష్మి అన్నారు. శనివారం స్థానిక…