అమలాపురం టిక్కెట్ స్థానికులకే కేటాయించాలి : రమణారావు
ప్రజాశక్తి-ఉప్పలగుప్తం స్థానికులకే అమలాపురం టిక్కెట్టు కేటాయించాలని, అటువంటి పరిస్థితుల్లోనే తామంతా పార్టీకి కట్టుబడి పని చేస్తామని వైసిపి నాయకుడు, గుడ్సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ కుంచే రమణారావు అన్నారు.…