కుడుపూరులో 302 మందికి వైద్య పరీక్షలు
ప్రజాశక్తి -రామచంద్రపురం :కే గంగవరం మండలంలోని కుడుపూరు గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో 302 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు…
ప్రజాశక్తి -రామచంద్రపురం :కే గంగవరం మండలంలోని కుడుపూరు గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో 302 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు…
అంబాజీపేట మండలంల వక్కలంక గ్రామంలో బారులు తీరిన ఓటర్లు ప్రజాశక్తి-యంత్రాంగం సార్వత్రిక ఎన్నికల సందర్భంగా డాక్టర్ బిఆర్. ంబేద్కర్ కోనసీమ జిల్లాలో సోమవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా…
ప్రజాశక్తి-కాట్రేనికోన, అమలాపురం రూరల్ఎన్నికల నేపథ్యంలో తీరప్రాంత మత్సకార గ్రామమైన పల్లంలో ఘర్షణలు చెలరేగాయి. వైసిపి, తెలుగుదేశం పార్టీ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.…
ప్రజాశక్తి-అమలాపురం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల దళితులు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉందని కోనసీమ రైతు పరిరక్షణ సమన్వయ సమితి కోనసీమ విభాగం అధ్యక్షులు కె.సత్తిబాబు అన్నారు.…
ప్రజాశక్తి – కొత్తపేట కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ సిబ్బంది కొత్తపేట హైస్కూల్ గ్రౌండ్ వద్ద ఇవిఎం తదితర పరికరాలను అధికారులు అందజేశారు. హఠాత్తుగా ఈదురు గాలులతో…
చెముడులంక పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎన్నికల అధికారులు ప్రజాశక్తి-ఆలమూరు మండలంలోని పోలింగ్ కేంద్రాలను మండల ఎన్నికల అధికారి, తహశీల్దార్ డివిఎన్.అనిల్ కుమార్, డిప్యూటీ తహశీల్దార్లు విజయ రేఖ,…
కాకినాడ -రామచంద్రపురం మెయిన్ రోడ్డులో ఏర్పాటు చేసిన హార్డింగ్ ప్రజాశక్తి-రామచంద్రపురం సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని పట్టణంలో గల రాజరత్న కిట్స్ కళాశాల యాజమాన్యం హెల్త్ కేర్…
ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : మండలంలోని మడికి శివారు నాగులపేటలో శుక్రవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో తాటాకిల్లు దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాలు…
ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విధానం ద్వారా భూములు కబ్జా చేస్తే తర్వాత భూ యజమానులు…