కోనసీమ

  • Home
  • గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : ఎంఎల్‌ఎ రాపాక

కోనసీమ

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : ఎంఎల్‌ఎ రాపాక

Apr 2,2024 | 12:30

ప్రజాశక్తి-రాజోలు (కోనసీమ) : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని రాజోలు ఎంఎల్‌ఎ, అమలాపురం వైసిపి పార్లమెంట్‌ అభ్యర్థి రాపాక వరప్రసాదరావు అన్నారు. ప్రతి కుటుంబాన్ని…

వెల్ల స్టోరేజీ ట్యాంకులను పరిశీలించిన అధికారులు

Apr 2,2024 | 11:45

ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : వచ్చే వేసవిలో మంచినీటి అవసరాలు పెరుగుతాయని దానికి అనుగుణంగా పట్టణంలోని ప్రజలకు నిరంతరాయంగా మంచినీటిని సరఫరా చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ బి.శ్రీనివాసులు సూచించారు.…

ఇమామ్‌ ఆలీకి ఘనంగా నివాళులు

Apr 1,2024 | 23:09

ప్రజాశక్తి-అమలాపురం, రామచంద్రపురంమొదటి ఖలీఫా, మహమ్మద్‌ ప్రవక్త అల్లుడు హజరత్‌ ఇమామ్‌ ఆలీ వర్థంతి సందర్భంగా ముస్లిం సోదరులు ఆయనకు సోమవారం ఘనంగా నివాళుర్పించరాఉ. అమలాపురం 12వ వార్డు…

అంబాజీపేట టిడిపిలో ఆధిపత్య పోరు

Apr 1,2024 | 23:08

ప్రజాశక్తి – అంబాజీపేటమండలంలోని టిడిపి నాయకులు పరిచయ వేదికలో రెండు వర్గాలుగా మారి ఆధిపత్య పోరుకు సిద్ధం అయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో పి.గన్నవరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా…

తపాలా బ్యాలెట్‌, హోమ్‌ ఓటింగ్‌పై సమీక్ష

Apr 1,2024 | 23:07

ప్రజాశక్తి-అమలాపురంరానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌, ఇంటి నుంచే ఓటింగ్‌ విధానాలను చాలా స్పష్టతతో మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అసెంబ్లీ…

తాగునీటి సమస్యల నివారణకు చర్యలు

Apr 1,2024 | 23:05

ప్రజాశక్తి-అమలాపురంవేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా వేసవి కార్యాచరణ ప్రణాళికలను సమగ్రంగా రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా సంబంధిత గ్రామీణ తాగునీటి సరఫరా మున్సిపల్‌…

డెల్టా ఆధునికీకరణకు అడుగేదీ..!

Apr 1,2024 | 23:03

ప్రజాశక్తి – ఆత్రేయపురంకోనసీమ జిల్లాలో 16 మండలాల్లోని పంట పొలాలకు సుమారు 2.10 లక్షల ఎకరాల ఆయుకట్టుకు సాగు, తాగునీరందించే లొల్ల లాకుల భవితవ్యం ప్రశ్నార్థంగా మారింది.…

ఒకటిన అందని పింఛన్లు

Apr 1,2024 | 15:49

వృద్ధులు ఎదురుచూపు 3 నుండి పంపిణీకి ఏర్పాట్లు ప్రజాశక్తి-రామచంద్రపురం : ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు అందుకుంటున్న వృద్ధులు ఏప్రిల్ ఒకటిన పింఛన్ల కోసం ఎదురుచూసి…

రంజాన్‌ తోఫా పంపిణీ

Mar 31,2024 | 17:56

రంజాన్‌ తోఫా అందుకుంటున్న ముస్లిం ప్రజాశక్తి-మండపేట స్థానిక సప్తగిరి ఆక్సా మసీదు వద్ద అబ్దుల్‌ కలామ్‌ ఆజాద్‌ ట్రస్ట్‌ అవరణలో ఆదివారం చైర్మన్‌ మౌలానా పేద ముస్లింలకు…