ఏడిద గ్రామాభివృద్ధే లక్ష్యం
నేత్ర వైద్యశిబిరాన్ని ప్రారంభిస్తున్న పురుషోత్తం, ఆశీర్వాదం ప్రజాశక్తి-మండపేట ఏడిద గ్రామాభివృద్ధ్దే తన లక్ష్యమని నామాల పురుషోత్తం అన్నారు. గురువారం ఏడిద గ్రామంలో పురుషోత్తం తల్లిదండ్రులు నామాల…
నేత్ర వైద్యశిబిరాన్ని ప్రారంభిస్తున్న పురుషోత్తం, ఆశీర్వాదం ప్రజాశక్తి-మండపేట ఏడిద గ్రామాభివృద్ధ్దే తన లక్ష్యమని నామాల పురుషోత్తం అన్నారు. గురువారం ఏడిద గ్రామంలో పురుషోత్తం తల్లిదండ్రులు నామాల…
విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు ప్రజాశక్తి-రామచంద్రపురం ద్రాక్షారామలో అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 534 మంది విద్యార్థులకు గురువారం ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. ద్రాక్షారామ భీమేశ్వర…
సిపిఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు ప్రజాశక్తి అమలాపురం రూరల్ : మిచౌంగ్ తఫాను ధాటికి చేతికందొచ్చిన పంటను కోల్పోయిన కౌలు,పేద రైతులకు ఎకరాకు రూ.30 వేలు…
కుండలేశ్వరం వద్ద దిగబడిన ఏటిగట్టు రోడ్డు ప్రజాశక్తి-కాట్రేనికోన కుండళేశ్వరం వద్ద ఏటిగట్టు రోడ్డు కుంగిపోయింది. పల్లంకుర్రు నుంచి చింతపల్లి లంక వరకూ సుమారు పది కిలోమీటర్ల వరకూ…
అమలాపురంలో అంబేద్కర్ చిత్రపటం వద్ద ఎంఎల్సి ఐవి తదితరుల నివాళి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బుధ వారం జిల్లాలో ఆయన విగ్రహాలకు,…
తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న అమలాపురం రూరల్ మండలం కామనగరవు సర్పంచ్ తుపాను ధాటికి జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు…
2,800 మెట్రిక్ టన్నులు ధాన్యం నీటమునక 11 50 ఎకరాలు కోతలు పూర్తికాని చేలు ప్రజాశక్తి-రామచంద్రపురం : మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో గత మూడు రోజులుగా కురిసిన…
ప్రజాశక్తి-మండపేట : పట్టణంలో వాణీమహల్ జంక్షన్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్, మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల ఏర్పాటు చేయడం…
ప్రజాశక్తి – అంబాజీపేట : భారతీయ సమాజానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శనీయమని ఎంఈఓ -1 కాండ్రేగుల వెంకటేశ్వరరావు అన్నారు. అంబాజీపేట మండల…