కోనసీమ

  • Home
  • అంగన్‌వాడీలకు మద్దతుగా ఉద్యమం

కోనసీమ

అంగన్‌వాడీలకు మద్దతుగా ఉద్యమం

Jan 8,2024 | 23:58

ప్రజాశక్తి-అమలాపురంఅంగన్‌వాడీల సమ్మెకు మద్దతుగా ప్రత్యక్ష ఉద్యమం చేపడతామని పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌ వద్ద అంగన్‌వాడీ సమ్మె శిబిరంలో అంగన్‌వాడీ యూనియన్‌…

నూతన పెన్షన్లు పంపిణీ

Jan 8,2024 | 16:54

ప్రజాశక్తి – కపిలేశ్వరపురం : కపిలేశ్వరపురం మండలంలోని వల్లూరు, వాకతిప్ప, కోరుమిల్లి, గ్రామాల్లో సోమవారం వైయస్సార్ నూతన పెన్షన్ల ను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా…

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం

Jan 7,2024 | 17:37

మండపేటలో సమ్మె చేస్తున్న మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు ప్రజాశక్తి-మండపేట సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికుల సమ్మె చేపట్టారు. ఆదివారం 13వ రోజు కొనసాగింది. నిత్యం పట్టణ…

200 మందికి వైద్య పరీక్షలు

Jan 7,2024 | 17:35

వైద్యసే వలు అందిసున్న అశోక్‌ వర్మ ప్రజాశక్తి-మామిడికుదురు గోగనమఠం లో భూపతిరాజు భరత్‌ వర్మ స్మారకార్థం ఆదివారం మెగా వైద్య శిబిరాన్ని వైస్‌ ఎంపిపి. భూపతిరాజు లక్ష్మి…

‘ఎస్మా’ జిఒ ప్రతుల దహనం

Jan 7,2024 | 17:33

మండపేటలో అంగన్‌వాడీలతో కలిసి ఎస్సా జిఒ ప్రతుల దహనం చేస్తున్న ఎంఎల్‌ఎ వేగుళ్ల ప్రజాశక్తి-మండపేట సమస్యలు పరిష్కరించాలని స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మె…

కార్మిక సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం

Jan 7,2024 | 13:05

13వ రోజుకు పారిశుధ్య కార్మికుల సమ్మె ప్రజాశక్తి-మండపేట(కోనసీమ) : నిత్యం పట్టణ పరిశుభ్రత కోసం మా ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో…

కొనసాగుతున్న అంగన్‌వాడీల సమ్మె

Jan 6,2024 | 17:41

మండపేటలో నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలు ప్రజాశక్తి-యంత్రాంగం డిమాండ్ల సాధనకై అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె 26వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. మండపేట వారి…

నిత్యాన్నదానానికి రూ.50వేల విరాళం

Jan 6,2024 | 17:38

దాతకుచిత్రపటం అందిస్తున్న సహాయ కమిషనర్‌మాధవి ప్రజాశక్తి-మామిడికుదురు అప్పనపల్లి బాలబాలాజీ శాశ్వత నిత్యాన్నదాన ట్రస్ట్‌కు దాత శనివారం విరాళం అందజేశారు. వివరాలు ఇవి.. ఎన్‌టిఆర్‌ జిల్లా గొల్లపూడి వాసులు…

నూతన పింఛన్ల పంపిణీ

Jan 6,2024 | 17:37

ఆలమూరు మండల ం చొప్పెళ్లలో పింఛన్‌ అందజేస్తున్న ఎంపీపీ లక్ష్మణరావు, సర్పంచ్‌ చంద్రకళ తదితరులు ప్రజాశక్తి-ఆలమూరు పింఛన్‌ మొత్తం రూ.3 వేలకు పెంచిన సందర్భంగా చొప్పెల్ల పంచాయతీ…