కోనసీమ

  • Home
  • పేదలకు ఇళ్ల స్థలాల ఘనత వైసిపిదే

కోనసీమ

పేదలకు ఇళ్ల స్థలాల ఘనత వైసిపిదే

Feb 25,2024 | 23:16

ప్రజాశక్తి – అంబాజీపేటప్రతి పేదవానికీ నివేశ స్థలాలు అందించిన ఘనత సిఎం వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందని పి.గన్నవరం ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు అన్నారు. అంబాజీపేట వ్యవసాయ మార్కెట్‌…

పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలు ప్రారంభం

Feb 25,2024 | 23:15

ప్రజాశక్తి-అమలాపురంఅమలాపురం స్థానిక రెండో వార్డ్‌లో డాక్టర్‌ మెట్ల సత్యనారాయణరావు ఆరోగ్య ఉద్యానవనంలో కౌన్సిలర్‌ అశెట్టి నాగ దుర్గ ఆదిబాబు నేతృతంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పవర్‌…

పకడ్బందీగా గ్రూప్‌-2 పరీక్ష

Feb 25,2024 | 23:13

ప్రజాశక్తి-మండపేట, కాట్రేనికోన, రామచంద్రాపురంమండపేట పట్టణంలో ఆదిత్య, విజ్ఞాన్‌ కళాశాలతో పాటు స్థానిక మారేడుబాక రోడ్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రూప్‌-2 పరీక్ష ఆదివారం పకడ్బందీగా నిర్వహించారు. ఈ…

బటన్‌ నొక్కారు సరే.. సొమ్ములేవీ..?

Feb 25,2024 | 23:12

ప్రజాశక్తి- రాజోలు గత నెల 23న నాలుగో విడత ఆసరా సొమ్ములు విడుదల చేసేందుకు సభ పెట్టి సిఎం వైఎస్‌.జగన్‌ బటన్‌ నొక్కారు. ఇప్పటికీ ఒక్క గ్రూపునకు…

మండపేటలో పకడ్బందీగా గ్రూప్‌ 2 పరీక్ష

Feb 25,2024 | 16:17

ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్‌ కోనసీమ) : మండపేట పట్టణంలో ఆదిత్య, విజ్ఞాన్‌ కళాశాలతో పాటు స్థానిక మారేడుబాక రోడ్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రూప్‌ 2 పరీక్ష ఆదివారం…

రైతుల పోరాటానికి సిపిఎం మద్దతు

Feb 24,2024 | 19:03

అమలాపురం లో సిపిఎం, సిఐటియు నాయకుల నిరసన ప్రజాశక్తి-అమలాపురం సిపిఎం డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌కోనసీమ జిల్లా కమిటీ అధ్వర్యంలో అమలాపురంలో శనివారం ఢిల్లీ రైతాంగ పోరాటానికి మద్దతు తెలియజేస్తూ…

పట్టణంలో సమస్యల పరిష్కారానికి చర్యలు

Feb 24,2024 | 16:26

కుమ్మర్ల వీధిలోగడప..గడపకు కార్యక్రమంలోపాల్గొన్న బోసు, సూర్యప్రకాష్‌ ప్రజాశక్తి-రామచంద్రపురం పట్టణంలో సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపడతామని ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. పట్టణం 24వ వార్డు కుమ్మర్ల…

పేదల ముంగిటకే సంక్షేమ పథకాలు

Feb 24,2024 | 16:23

నగరం లో సచివాలయభవనాన్ని ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ చిట్టిబాబు ప్రజాశక్తి -మామిడికుదురు పేదలు ముంగిటకే సంక్షేమ పదకాలు అందించడమే కాకుండా అభివృద్ధి చేపడుతున్న వై సి పి ప్రభుత్వన్ని…

పేదలకు వరం సిఎం సహాయనిధి

Feb 24,2024 | 15:49

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్య) : సిఎం సహాయనిధి పేదలకు వరమని ఏపీఐఐసి డైరెక్టర్‌ తంబెల్ల వేణుగోపాల్‌ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని సీతారామపురం గ్రామానికి చెందిన కోడూరు…