కోనసీమ

  • Home
  • ‘విశ్వకర్మ యోజన’తో ఆర్థిక భద్రత

కోనసీమ

‘విశ్వకర్మ యోజన’తో ఆర్థిక భద్రత

Feb 20,2024 | 23:01

సమావేశంలో మాట్లాడుతున్న డిఆర్‌ఒ ప్రజాశక్తి-అమలాపురం చేతివత్తులు, కులవత్తుల వారికి ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని…

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్‌

Feb 20,2024 | 22:58

మాకనపాలెంలో ప్రకృతి వ్యవసాయక్షేత్రాన్ని పరిశీలిస్తున్నజిల్లా వ్యవసాయాధి కారి బోసుబాబు ప్రజాశక్తి -మామిడికుదురు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ లో మంచి డిమాండ్‌ ఉందని జిల్లా వ్యవసాయాధికారి బోసుబాబు…

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత

Feb 20,2024 | 22:55

గంగలకుర్రులో వెల్నెస్‌ సెంటర్‌ శిలాపలకం ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ చిట్టిబాబు ప్రజాశక్తి – అంబాజీపేట గ్రామాల్లో సంక్షేమంతో పాటు మౌలిక వసతుల కల్పనకు జగన్‌ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత…

ఫోటోగ్రాఫర్‌పై దాడికి ఖండన

Feb 19,2024 | 22:44

ప్రజాశక్తి-యంత్రాంగంమండపేట అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్దం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌ కృష్ణపై జరిగిన దాడిని పలువురు జర్నలిస్టులు ఖండించారు. సోమవారం స్థానిక తహశీల్దారు కార్యాలయంలో డిప్యూటి…

మంజీరా ఆసుపత్రి ప్రారంభం

Feb 19,2024 | 22:42

ప్రజాశక్తి-ముమ్మిడివరం గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం అధునాతన టెక్నాలజీతో వైద్య సేవలు అందించేందుకు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు ముందుకు రావడం హర్షణీయమని రవాణా శాఖ మంత్రి పినిపే…

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత

Feb 19,2024 | 22:41

ప్రజాశక్తి-అమలాపురం రూరల్‌గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ తెలిపారు. సోమవారం ఈదరపల్లిలో రూ.43.60 లక్షల నరేగా నిధులతో…

స్పందనలో సమస్యలకు పరిష్కారం

Feb 19,2024 | 22:38

ప్రజాశక్తి-అమలాపురంస్పందన కార్యక్రమంలో అందిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా జిల్లాస్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో కలిసి ఆయన అర్జీలను…

రాజోలులో జనసేనాని ఎవరో..

Feb 19,2024 | 22:35

ప్రజాశక్తి-రాజోలురాజోలులో రాజకీయాలు రసవత్తకరంగా మారాయి. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రాజోలులో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడంతో ఆశావాహుల సంఖ్య పెరిగిపోతోంది.. సర్వేలు అన్నీ తనకు సానుకూలంగా…

చొప్పెల్లలో గడ్డివాము దగ్ధం

Feb 19,2024 | 11:02

ప్రజాశక్తి – ఆలమూరు : మండలంలోని చొప్పెల్ల పంచాయతీ సమీపంలో గల రక్షిత మంచినీటి ట్యాంక్ వద్ద స్థానిక రైతు సుంకర నాగేశ్వరావుకు చెందిన భారీ గడ్డి…