కోనసీమ

  • Home
  • గ్రామాభివృద్ధిని విస్మరించిన ‘వేదాంత’

కోనసీమ

గ్రామాభివృద్ధిని విస్మరించిన ‘వేదాంత’

Feb 2,2024 | 23:23

ఎస్‌.యానాం రవ్వ ప్లాంట్‌ వద్ద ఆందోళన చేస్తున్న గ్రామస్తులు ప్రజాశక్తి-ఉప్పలగుప్తం ఎస్‌.యానాంలో ఉన్న వేదాంత ఆయిల్‌ కంపెనీ గ్రామ అభివృద్ధిని విస్మరించి గ్రామ ప్రజల సమస్యల పట్ల…

పంటలకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ నిర్ధారణ

Feb 2,2024 | 23:19

బ్యాంక్‌ అధికారులతో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ ప్రజాశక్తి-అమలాపురం రాబోయే 2024-25 సంవత్సరానికి గాను కోనసీమ జిల్లా వ్యాప్తంగా సాగులో ఉన్న పంటలకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్సును జిల్లా…

ఎమ్మార్వో రాజేశ్వరరావుకు సత్కారం 

Feb 2,2024 | 16:49

ప్రజాశక్తి-మండపేట : ఎన్నికల బదిలీల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాకు వెళుతున్న మండపేట తాసిల్దార్ తంగేళ్ల రాజరాజేశ్వరరావును రెవెన్యూ ఉద్యోగులు శుక్రవారం ఘనంగా సత్కరించి మెమెంటోను బహుకరించారు. ఈ…

తహశీల్దార్ శెట్టి సేవలు ఎనలేనివి 

Feb 2,2024 | 15:12

బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రజాశక్తి – ఆలమూరు : తాహసిల్దార్ శెట్టి మండలానికి చేసిన సేవలు ఎనలేనివని బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి…

తాపీ మేస్త్రీల సంఘం మద్దతు కోరిన సుబ్రమణ్యం

Feb 2,2024 | 15:10

ప్రజాశక్తి-రామచంద్రపురం : పట్టణంలోని తాపీమేస్త్రీలు అంతా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమికి మద్దతు పలకాలని తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు. ఆయన…

ఆలమూరు ఎంపీడీఓగా మేరీ రోజ్.

Feb 2,2024 | 12:41

ప్రజాశక్తి – ఆలమూరు : మండల అభివృద్ధి అధికారిగా (ఎంపీడీఓ) ఏ.మేరీ రోజ్ బాధ్యతలు స్వీకరించారు. జనరల్ ఎలక్షన్స్ బదిలీల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు…

విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే

Feb 1,2024 | 23:12

నాగేశ్వరరావు దంపతులను సత్కరిస్తున్న గ్రామస్తులు ప్రజాశక్తి-ఉప్పలగుప్తం విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని జెడ్‌పిటిసి సభ్యుడు గెడ్డం సంపదరావు అన్నారు. ఉప్పలగుప్తం పంచాయతీ కామరాజుపేట ఎంపిపి పాఠశాలలో…

రహదారిని ఆధునికీకరించాలని ఆందోళన

Feb 1,2024 | 23:10

చల్లపల్లిలో ఆందోళన చేస్తున్న గ్రామస్తులు ప్రజాశక్తి-ఉప్పలగుప్తం అమలాపురం-చల్లపల్లి ప్రధాన ఆర్‌ అండ్‌ బి రహదారి అధ్వానంగా మారి అనేక ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ చల్లపల్లి గ్రామస్తులు…

అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత

Feb 1,2024 | 23:07

కొమరగిరిపట్టణంలో అదనపు తరగతి గదులను ప్రారంభిస్తున్న మంత్రి పినిపే విశ్వరూప్‌ ఎంపి చింతా అనురాధ తదితరులు ప్రజాశక్తి-అమలాపురం అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యత అని రాష్ట్ర రవాణా…