కోనసీమ

  • Home
  • సంఘం శ్రేయస్సే సాహిత్యం లక్ష్యం : అరసం

కోనసీమ

సంఘం శ్రేయస్సే సాహిత్యం లక్ష్యం : అరసం

Apr 14,2024 | 22:09

ప్రజాశక్తి-అమలాపురం రూరల్‌సంఘ సంక్షేమమే సాహిత్య లక్ష్యం అయి ఉండాలని, ప్రజాభ్యుదయమే అరసం లక్ష్యమని, విశ్వ శ్రేయస్సుకు సాహిత్యం అంకితం కావాలని అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు…

ఎన్నారై ‘రాయుడు’కు ఉగాది నంది పురస్కారం

Apr 13,2024 | 23:04

పురస్కారం స్వీకరిస్తున్న రాముడు వెంకటేశ్వరరావు ప్రజాశక్తి-ఆలమూరు చెముడు లంకకు చెందిన ఎన్నారై (బెహ రాన్‌)రాయుడు వెంక టేశ్వరరావుకు ఉగాది నంది పురస్కారం స్వీకరించారు. శనివారం ఫిలాంత్రోఫిక్‌ సొసైటీ…

మండుతున్న ఎండలు

Apr 13,2024 | 23:03

ప్రజాశక్తి-మండపేట నిత్యం రద్దీగా జనంతో కిక్కిరిసిపోయి ఉండే కపిలేశ్వరపురం రోడ్డు శనివారం మధ్యాహ్నం నిర్మానుష్యంగా మారింది. మండుతున్న ఎండలకు ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఎండ తీవ్రతతో పలు…

న్యాయవాది సుబ్బారావు చిత్రపటం ఆవిష్కరణ

Apr 13,2024 | 23:01

కార్యక్రమంలో పాల్గొన్న బార్‌అసోసియేషన్‌ ప్రజాశక్తి -రామచంద్రపురంరామచంద్రపురం బార్‌ అసోసియేషన్‌ భవననిర్మాత, ప్రముఖ సీనియర్‌ న్యాయవాది, స్వర్గీయ తెలి దేవర సుబ్బారావు (ఎస్‌ఆర్‌టి) చిత్రపటావిష్కరణ కార్యక్రమం బార్‌ అసోసియేషన్‌…

ఇంటర్‌ లో విద్యావికాస్‌ విజయకేతనం

Apr 13,2024 | 12:09

ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : స్థానిక విద్యావికాస్‌ కాలేజీ ఇంటర్మీడియట్‌ విద్యార్థులు శుక్రవారం వెలువడిన పరీక్షా ఫలితాల్లో విజయకేతనం ఎగురవేశారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం ఎంపీసీలో నరుకుల మాధవి…

శిరోముండనం కేసు తుది తీర్పు 16కు వాయిదా

Apr 13,2024 | 08:05

ప్రజాశక్తి-రామచంద్రపురం : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వెంకటాయపాలెం దళితుల శిరోమండనం కేసు విచారణ 16కు వాయిదా పడింది. ఈ కేసులో ఇ ప్పటి కే పూర్తయిన సందర్భంగా…

ఇంటర్‌ ఫలితాల్లో బాలికల సత్తా

Apr 13,2024 | 00:33

ఇంటర్‌ విద్యార్థులతో మోడరన్‌ అధినేత లయన్‌ జీవి రావు ప్రజాశక్తి-యంత్రాంగం ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో బాలికల సత్తా చాటారు. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో బాలికలు అధిక శాతం ఉత్తీర్ణత…

సూపర్ 6 పథకంపై సుభాష్ ప్రచారం

Apr 12,2024 | 14:54

ప్రజాశక్తి – రామచంద్రపురం : నియోజకవర్గం లోని నరసరావుపేట, అంబిక పల్లి అగ్రహారం గ్రామాల్లో శుక్రవారం సూపర్6 కార్యక్రమాన్ని ప్రచారం నిర్వహించారు. టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి…

అడబాల బాబ్జీకి సతీవియోగం

Apr 12,2024 | 14:51

ప్రజాశక్తి-మండపేట :  మండపేట మాజీ ఎంపీపీ, వైసీపీ నాయకుడు అడబాల బాబ్జీకి సతీవియోగం కలిగింది. ఆయన భార్య రామలక్ష్మి (45) గురువారం రాత్రి మృతి చెందారు. ఇటీవల…