కోనసీమ

  • Home
  • మెరుగుపడుతున్న వసతి గృహ విద్యార్థుల ఆర్యోగం

కోనసీమ

మెరుగుపడుతున్న వసతి గృహ విద్యార్థుల ఆర్యోగం

Dec 13,2023 | 17:24

ఏరియా ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శిస్తున్న మంత్రి వేణు ప్రజాశక్తి-అమలాపురం అమలాపురం స్థానిక మండల పరిధిలో సమనస జ్యోతిరావు పూలే బిసి సంక్షేమ గురుకుల వసతి గృహంలో మంగళవారం…

మండపేటలో 2వ రోజుకు అంగన్వాడీల సమ్మె

Dec 13,2023 | 16:36

ప్రజాశక్తి-మండపేట : తమ డిమాండ్ల సాధన లక్ష్యంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. ఈ…

సమస్యలపై అంగన్‌వాడీల సమరం

Dec 12,2023 | 23:33

మండపేటలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల సమ్మెలో పాల్గొన్న కృష్ణవేణి తమ డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీలు మంగళవారం నుంచి సమ్మెను ప్రారంభించారు. సమ్మెలో అంగన్‌వాడీ వర్కర్లు,…

అర్హులకు పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం

Dec 12,2023 | 23:30

తిళ్లకుప్ప సచివాలయంలో డిజిటల్‌ బోర్డు ఆవిష్కరిస్తున్న సర్పంచ్‌ తమ్మయ్య ప్రజాశక్తి-ఐ.పోలవరం వైసిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలుచేసిన సంక్షేమ పథకాలను రాష్ట్ర నాయకులు కోరుకొండ సత్యనారాయణ, ఎంపిపి…

క్రీడా ప్రతిభను పెంపొందించేందుకే ‘ఆడుదాం ఆంధ్రా’

Dec 12,2023 | 23:27

రామచంద్రపురంలో కిట్లు పంపిణీచేస్తున్న మంత్రి వేణు ప్రజాశక్తి-రామచంద్రపురం పదిహేను సంవత్సరాలు నిండిన యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించడానికే రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని రూపొందించిందని రాష్ట్ర…

సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలు

Dec 12,2023 | 16:10

ప్రజాశక్తి-రామచంద్రపురం(కోనసీమ) : అపరిస్కతంగా ఉన్న అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కరించాలంటూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రామచంద్రపురం నియోజకవర్గంలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మంగళవారం రిలే నిరాహార దీక్షలు…

పదివేలమందికి అన్నదానం

Dec 11,2023 | 16:52

అన్నదాన కార్యక్రమంలో  భక్తులు ప్రజాశక్తి-రామచంద్రపురం కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ప్రసిద్ధ పంచరామ క్షేత్రం ద్రాక్షారామ భీమేశ్వరాలయనికి రాష్ట్ర నలమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో…

ఆడుదాం ఆంధ్రా కిట్ల పంపిణీ

Dec 11,2023 | 16:49

కిట్లు పంపిణీ చేస్తున్న మంత్రి వేణు ప్రజాశక్తి-రామచంద్రపురం ఆటాడుదాం ఆంధ్ర కిట్లును రాష్ట్ర మంత్రి చెళ్లుబోయిన వేణు గోపాల కష్ణ సోమవారం పంపిణీ చేశారు. కె.గంగవరం మండలం…

హెక్టారుకు రూ.30 వేలు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలి

Dec 11,2023 | 16:47

ఉప్పలగుప్తంలో తడిచిన పనులను పరిశీలిస్తున్న టిడిపి బృందం ప్రజాశక్తి-ఉప్పలగుప్తం తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం హెక్టారుకు రూ.30 వేలు ఇన్‌ పుట్‌ సబ్సిడీ అందించి ఆదుకోవాలని…