కోనసీమ

  • Home
  • 500 మందికి దుప్పట్లు, చీరల పంపిణీ

కోనసీమ

500 మందికి దుప్పట్లు, చీరల పంపిణీ

Dec 10,2023 | 17:39

వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న దృశ్యం ప్రజాశక్తి-రామచంద్రపురం ద్రాక్షారామలో 500 మంది వృద్ధులు, వికలాంగులు, పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సత్య సాయి…

యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శిగా జ్యోతిబసు

Dec 10,2023 | 17:37

ఎస్‌.జ్యోతిబసు ప్రజాశక్తి – అమలాపురం యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శిగా డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన ఎస్‌.జ్యోతి బసు ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన రాష్ట్ర కౌన్సిల్‌లో ఈ…

కోలుకోని రైతు

Dec 10,2023 | 17:35

నీటిలోనే నానుతున్న వరిచేలు తుపానుతో వచ్చిన వర్షాలు తగ్గినా పొలాల్లో నీరు మాత్రం తగ్గలేదు. వాతావరణం కాస్త అనుకూలించడంతో ఉమ్మడి జిల్లాలోని రైతులు కల్లాల్లో ధాన్యం ఆరబెట్టుకునే…

సాయి ఆర్థో ట్రామాకేర్‌ ఆస్పత్రిలో రక్తదాన శిబిరం

Dec 9,2023 | 17:58

రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎంఎల్‌సి తోట ప్రజాశక్తి-మండపేట స్థానిక సాయి ఆర్ధో ట్రామాకేర్‌ ఆస్పత్రి 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ…

వన సమారాధన ఏర్పాట్ల పరిశీలన

Dec 9,2023 | 17:54

ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎంఎల్‌సి తోట తదితరులు ప్రజాశక్తి-మండపేట స్థానిక గొల్లపుంతకాలనీలోే వైసిపి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వన సమారాధన నిర్వహించనున్నారు. వనసమారాధన ఏర్పాట్లను ఎంఎల్‌సి…

సిఎస్‌ దృష్టికి రైతుల సమస్యలు

Dec 9,2023 | 17:50

రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న సిఎస్‌, జిల్లా కలెక్టర్‌ ప్రజాశక్తి-ఆత్రేయపురం మిచౌంగ్‌ తుపాను కారణంగా జరిగిన పంట నష్టం, రైతుల సమస్యలను ఎంఎల్‌ఎ జగ్గిరెడ్డి, కలెక్టర్‌ హిమాన్షు…

గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

Dec 9,2023 | 17:11

ప్రజాశక్తి-కపిలేశ్వరపురం : గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని మండపేటకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డా.కె.కన్యాకుమారి అన్నారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా…

పెండింగ్‌ వేతనాల కోసం ఎస్‌ఎస్‌ఎ సిబ్బంది ధర్నా

Dec 8,2023 | 23:39

ప్రజాశక్తి – అమలాపురం పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలంటూ ఎపి సర్వ శిక్ష అభియాన్‌ కాంట్రాక్ట్‌ అండ్‌ అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆధర్యంలో ఉద్యోగులు ఆవేదన దీక్ష, మానవహారం…

ఇంకా నీటిలోనే…

Dec 8,2023 | 23:40

నానుతున్న వరి పనలు, ముంపులోనే చేలు నీటమునిగిన పంలను పరిశీలించిన అధికారులు ఆదుకోవాలని కోరుతున్న అన్నదాతలు జిల్లాలో వరిచేలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. వరిపనలు కుళ్లిపోయే స్థితికి…