పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్ల పరిశీలన
చెముడులంక పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎన్నికల అధికారులు ప్రజాశక్తి-ఆలమూరు మండలంలోని పోలింగ్ కేంద్రాలను మండల ఎన్నికల అధికారి, తహశీల్దార్ డివిఎన్.అనిల్ కుమార్, డిప్యూటీ తహశీల్దార్లు విజయ రేఖ,…
చెముడులంక పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎన్నికల అధికారులు ప్రజాశక్తి-ఆలమూరు మండలంలోని పోలింగ్ కేంద్రాలను మండల ఎన్నికల అధికారి, తహశీల్దార్ డివిఎన్.అనిల్ కుమార్, డిప్యూటీ తహశీల్దార్లు విజయ రేఖ,…
కాకినాడ -రామచంద్రపురం మెయిన్ రోడ్డులో ఏర్పాటు చేసిన హార్డింగ్ ప్రజాశక్తి-రామచంద్రపురం సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని పట్టణంలో గల రాజరత్న కిట్స్ కళాశాల యాజమాన్యం హెల్త్ కేర్…
ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : మండలంలోని మడికి శివారు నాగులపేటలో శుక్రవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో తాటాకిల్లు దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాలు…
ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విధానం ద్వారా భూములు కబ్జా చేస్తే తర్వాత భూ యజమానులు…
సిబ్బందికి ఆదేశాలిస్తున్న జిల్లా ఎస్ఎస్ఎపిసి మధుసూదనరావు ప్రజాశక్తి-ఆలమూరు డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలల్లో విద్యా కానుక సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా సమగ్ర శిక్ష…
వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న గైనకాలజిస్ట్ కన్యా కుమారి ప్రజాశక్తి-కపిలేశ్వరపురం గర్భిణులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని మండపేటకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కె.కన్యాకుమారి అన్నారు. ప్రధానమంత్రి…
కుందూరులో దెబ్బతిన్న చేలను పరిశీలిస్తున్న వ్యవసాయ అధికారులు ప్రజాశక్తి-యంత్రాంగం డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో మంగళవారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలులతో పాటు భారీ వర్షం…
ప్రజాశక్తి-అయినవిల్లి మండలంలోని విలస దుర్గ కాలనీ వాసులు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో బుధవారం నిరసన తెలిపారు. అమలాపురం నుంచి ముక్తేశ్వరం వెళ్లే ప్రధాన రహదారిపై ఖాళీ…
కె.గంగవరం మెయిన్ రోడ్డుపై తడిసిన ధాన్యం ప్రజాశక్తి-యంత్రాంగం ద్రోణి ప్రభావంతో మంగళవారం ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురిసింది. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు నేలకూలాయి. పంటలు దెబ్బతిన్నాయి. కూరగాయల…