కోనసీమ

  • Home
  • సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం

కోనసీమ

సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం

Feb 18,2024 | 22:44

  ప్రజాశక్తి-ఆత్రేయపురం అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్న ప్రతి పేదవానికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ద్వేయమని స్థానిక ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన…

గ్రామాల అభివృద్ధి వైసిపి ప్రభుత్వం కృషి

Feb 18,2024 | 22:41

మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి చెక్కు అందజేసిన చేస్తున్న ఎంఎల్‌సి తోట ప్రజాశక్తి-కపిలేశ్వరపురం గ్రామాల అభివృద్ధికి వైసిపి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు పేర్కొన్నారు.…

పార్కింగ్‌ చేసిన స్కూల్‌ బస్సు దగ్ధం

Feb 18,2024 | 22:35

తాళ్లపూడి వద్ద అగ్ని ప్రమాదంలో దగ్ధమవుతున్న బస్సు ప్రజాశక్తి- రామచంద్రపురం కె.గంగవరం మండలంలోని తాళ్లపోడు గ్రామంలో ఆదివారం ఉదయం స్కూల్‌ బస్సు దగ్ధమైంది. యానాం సమీపంలోని రవి…

తాళ్లపోడులో కాలేజీ బస్సు దగ్ధం

Feb 18,2024 | 16:09

ప్రజాశక్తి-రామచంద్రపురం (అంబేద్కర్‌ కోనసీమ) : కే.గంగవరం మండలంలోని తాళ్లపోడు గ్రామంలో ఆదివారం ఉదయం కాలేజీ బస్సు దగ్ధమైంది. యానాం సమీపంలోని రవి కాలేజీకి చెందిన ఈ బస్సు…

సంస్థాగత మార్పులకు వారధులు వాలంటీర్లు

Feb 17,2024 | 22:21

వాలంటీర్లను సత్కరిస్తున్న మంత్రి పినిపే విశ్వరూప్‌ ప్రజాశక్తి-ఉప్పలగుప్తం క్షేత్రస్థాయి పరిపాలన వ్యవస్థలో సంస్థాగత మార్పులకు వారధులుగా వాలంటీర్లు నిలిచారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌…

పారిశ్రామిక వేత్త పాపారావుకు సన్మానం

Feb 17,2024 | 17:24

పాపారావును సన్మానిస్తున్న కమిటీ సభ్యులు ప్రజాశక్తి-ఆలమూరు కలవచర్ల సీతారామ ఆలయ వార్షికోత్సవాల నేపథ్యంలో పారిశ్రామికవేత్త, మురళీకృష్ణ సంస్థల అధినేత, దాత వంటిపల్లి పాపారావు ఆలయ ఉత్సవ కమిటీకి…

ప్రొటోకాల్‌ పై మాట్లాడే అర్హత ఎంఎల్‌ఎకు లేదు

Feb 17,2024 | 17:22

సమావేశంలో మాట్లాడుతున్న రాజబాబు తదితరులు ప్రజాశక్తి-మండపేట ప్రొటోకాల్‌పై మాట్లా డే అర్హత ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వరరావుకు లేదని వైసిపి రాష్ట్ర నాయకులు, మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యులు రెడ్డి…

ఉద్యోగ,ఉపాధ్యాయ,పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి : ఏపి జెఏసి

Feb 17,2024 | 15:55

ప్రజాశక్తి-ఆలూరు(కర్నూలు) : ఉద్యోగ,ఉపాధ్యాయ,పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని ఏపి జెఏసి ఛైర్మెన్ మోహన్,ఎన్జిఓస్ మండల కార్యదర్శి బాలకృష్ణ,పెన్షనర్ల మండల అధ్యక్షులు రామకృష్ణ అన్నారు.శనివారం ఏపి జెఏసి రాష్ట్ర కమిటీ…

ప్రొటోకాల్‌పై మాట్లాడే అర్హత టిడిపి ఎమ్మెల్యేకు లేదు

Feb 17,2024 | 14:43

ప్రజాశక్తి-మండపేట(అంబేద్కర్‌ కోనసీమ) : ప్రోటోకాల్‌ పై మాట్లాడే అర్హత టిడిపి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావుకు లేదని వైసిపి రాష్ట్ర నాయకులు, మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యులు రెడ్డి రాజబాబు…